శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి హుండీని లెక్కించారు ఆలయ అధికారులు, సిబ్బంది. ప్రముఖ సుప్రసిద్ధ శైవక్షేత్రాలలో ఒకటిగా, త్రిలింగ క్షేత్రాలలో ఒకటిగా విరాజిల్లుతోంది..ముక్తీశ్వరస్వామి ఆలయంతో పాటు అనుబంధ దేవాలయాల హుండీలను విప్పి నగదు లెక్కించారు. కాగా, హుండీ ఆదాయం..
విజయవాడ: విశాఖ పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతిపై టీడీపీ అధికార ప్రతినిధి యామిని సాదినేని మండిపడ్డారు. చంద్రబాబుపై కేసు పెడతాననడమేంటని ప్రశ్నించారు. పీఠాధిపతిగా ఉంటూ ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా మాట్లాడటం సరికాదంటూ విమర్శలు చేశారు. అసలు స్వామీజీలకు రాజకీయాలతో పనేంటని, భక్తులకు ప్రవచనాలు చెప్పాల్సిన వారు రాజకీయ