Heat Stroke: భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో వేడి గాలుల కారణంగా తీవ్రమైన ఉష్ణోగ్రతలు ఉంటాయి. వీటిలో వాయువ్య భారతదేశం కొంకణ్ తీరం, మధ్య భారతదేశం, తెలంగాణ, ..
AP Weather Alert: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో ఓ వైపు వివిధ ప్రాంతాల్లో భానుడు భగభగ మంటున్నాడు.. మరోవైపు తీవ్ర వడగాలులు వీస్తున్నాయి. అయితే సాయంత్రం అయితే మేఘవృతమవుతుంది..
బీహార్లో మెదడువాపు వ్యాధి విజృంభిస్తోంది. ముజఫర్పూర్లో ఈ వ్యాధి లక్షణాలతో మృతి చెందిన చిన్నారుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. నిన్నటి వరకు 93 మంది చిన్నారులు మృతి చెందగా, ఆ సంఖ్య నేడు 100కి చేరింది. 16 రోజుల్లోనే 100 మంది చిన్నారులు మృతి చెందినట్లు ఆ రాష్ట్ర అధికారులు వెల్లడించారు. కాగా, ఇంకా 300 మంది చిన్నారులు ఐసీయూలో చ�
తెలంగాణలో భానుడి ప్రతాపానికి జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఒక్కరోజులోనే వడదెబ్బకు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. లింగాల మండలంలోని అవుసలికుండకు చెందిన 55 ఏళ్ల దినసరి కూలి కేతావత్ సేవ్యా ఎండతీవ్రతకు ప్రాణాలు కోల్పోయాడు. పెద్దకొత్తపల్లి మండలం పెద్దకార్పాములలో వ్యవసాయపొలంలో పశువులు మేపుతూ
జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఇవాళ విజయనగరం జిల్లాలో తీవ్రమైన ఎండ ఉన్న సమయంలో పవన్ అక్కడ ప్రచారం చేయడంతో ఆయనకు వడదెబ్బ తగిలింది. విజయనగరం పర్యటన ముగించుకుని విజయవాడకు చేరుకున్న పవన్ అస్వస్థతకు గురికావడంతో ఆయనను ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. విశ్రాంతి తీసుకోవాలని పవన్కు వైద్యులు స
హైదరాబాద్: నగరంలో సాధారణ కంటే పగటి ఉష్ణోగ్రతలు 2డిగ్రీలు అధికంగా నమోదవుతుండడంతో వాతావరణం వేడేక్కుతోంది. మధ్యాహ్నం 1 నుంచి 3 మధ్య వడగాల్పుల తీవ్రత అధికంగా ఉంది. గురువారం గరిష్ఠంగా 34.6. కనిష్ఠంగా 21.2 ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వారం రోజుల పాటు ఇదే తరహాలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని బేగంపేట వాతావరణం శాఖ అధికారులు తెలిపారు. ఎండ లు ప