సీనియర్ నటి, మాండ్య ఎంపీ సుమలత జులై మొదటివారంలో కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. అయితే ఆమె హెమ్ ఐసోలేషన్ లో ఉండి..చికిత్స తీసుకుని పూర్తిగా కోలుకున్నారు.
కరోనా వైరస్ తనకంతా సమానమే అంటోంది. సామాన్య ప్రజలతో పాటు వైద్యులు, పోలీసులు, ప్రజా ప్రతినిధులు, సినీ, క్రీడా ప్రముఖులు ఎవ్వరినీ వదలటం లేదు. దొరికిన వారిని దొరికినట్లుగా అటాక్ చేస్తోంది. తాజాగా ప్రముఖ నటి, ఎంపీ..
సీనీ నటి, మండ్యా స్వతంత్ర ఎంపీ సుమలత అంబరీష్ పై నెటిజన్లు మండిపడుతున్నారు. మరీ ముఖ్యంగా బీజేపీ శ్రేణులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దానికి కారణం..సుమలత చేసిన ఓ ట్వీట్ అందరికి ఆగ్రహం తెప్పించింది. బీజేపీ సీనియర్ నాయకురాలు సుష్మాస్వరాజ్ మరణంతో బీజేపీ శ్రేణులు ఆవేదనలో ఉండగా సుమలత పోస్ట్ చేసిన ఓ ఫోటో అందరికి కో
కర్ణాటకలో మండ్య రాజకీయం రసవత్తరంగా మారుతోంది. దివంగత కన్నడ స్టార్ అంబరీష్ సతీమణి, నటి సుమలత ఇక్కడి నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేస్తుండటంతో.. సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకునేందుకు జేడీఎస్ కష్టపడాల్సి వస్తోంది. గతంలో ఈ స్థానం జేడీఎస్ కంచుకోట అయినా కూడా సుమలతపై సానుభూతి పెల్లుబికే అవకాశం కనిపిస్తుంది. జేడీఎస్ తరుపున �
బెంగళూరు: కర్ణాటకలోని మాండ్య లోక్సభ స్థానం నుంచి ప్రముఖ సినీ నటి సుమలత, కన్నడ హీరో నిఖిల్ గౌడలు పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. కాగా ఎలక్షన్స్ సమీపిస్తున్న వేళ ఎన్నికల సంఘం ఈ ఇరువురు సినీ తారలకు షాకిచ్చింది. దూరదర్శన్లో వీరి సినిమాల ప్రసారంపై నిషేధం విధించింది. మాండ్యలో ఎన్నికలు పూర్తయ్యేవరకూ సుమలత, నిఖిల్ గౌడల స
బీజేపీ నేత ఎస్.ఎం.కృష్ణతో సుమలత శుక్రవారంనాడు భేటీ అయ్యారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, బీజేపీ టిక్కెట్పై పోటీ చేయాలా, ఇండిపెండెంట్గా పోటీ చేయాలా అనేది ఇంకా నిర్ణయించుకోలేదని చెప్పారు. ‘నా నిర్ణయం ఏమిటనేది ఈనెల 18న ప్రకటిస్తాను’ అని తెలిపారు. మాండ్య నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నిలబెట్టకపోవ
దివంగత నటుడు అంబరీష్ సతీమణి నటి సుమలత రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్న విషయం తెలుస్తోంది. అంబరీష్ చివరి వరకు ఉన్న కాంగ్రెస్ పార్టీలోకే ఆమె కూడా చేరాలని నిర్ణయించుకున్నారట. ఇక రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మాండ్య నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేయాలని భావిస్తున్నారట. ఆ నియోజకవర్గంలో జేడీఎస్ కు బలం బాగానే ఉంది. అందు�