ప్రస్తుత కాలంలో ఆత్మహత్యలు ఫ్యాషన్ గా మారిపోయాయి. చిన్న చిన్న కారణాలకే యువత ప్రాణాలు తీసుకుంటున్నారు. కన్నవారికి కడుపుకోత మిగుల్చుతున్నారు. తాజాగా గురువారం ఉదయం ఓ బాలిక దిల్లీలోని...
ప్రకాశం జిల్లా దర్శి పోలీస్ స్టేషన్లో ఓ యువకుడి ఆత్మహత్యాయత్నం కలకలం సృష్టిస్తోంది. పీఎస్లో పోలీసుల ఎదుటే కండువాతో ఉరివేసుకుని గాజుల ఆంజనేయులు అనే యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు.
తెలంగాణలోని నల్గొండ జిల్లాలో సాగర్ కాలువ (sagar Canal) లో వరస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కాల్వలో కారు కొట్టుకుపోయిన ఘటన మరవక ముందే మరో ప్రమాదం జరిగింది. హాలియా వద్ద ఉన్న సాగర్ కాలువలోకి దూకి ప్రేమజంట...
నవమాసాలు మోసి కని, పెంచి పెద్ద చేసింది. వారి ఉన్నతి కోసం సర్వం ధారపోసింది. వాళ్లే జీవితమనుకుని అన్నీ త్యాగం చేసింది. కానీ వారికి పెళ్లయి వేరే కాపురం పెట్టడంతో వారి అసలు రంగు బయటపడింది. వృద్ధాప్యంలో ఆసరాగా...
విద్యార్థులు అల్లరి చేస్తే వారిని సున్నితంగా మందలించాల్సిన ఆ అధ్యాపకుడు(Lecterur).. తనలోని క్రూరత్వాన్ని బయటపెట్టాడు. విద్యాబుద్ధులు నేర్పి మంచి చెడు చెప్పాల్సిన
జీవితాంతం తోడుంటామని పెళ్లినాడు చేసుకున్న ప్రమాణాలను ఆ దంపతులు తూచా తప్పకుండా పాటించాలనుకున్నారు. కాయా కష్టం చేసుకునే ఆ దంపతులను కరోనా మహమ్మారి ఆర్థికంగా కుంగదీసింది...
ఉత్తర్ ప్రదేశ్ లోని బాగ్ పత్ సుభాష్ నగర్ లో నివాసముండే రాజీవ్ తోమర్ దంపతులు ఫేస్ బుక్ లైవ్ లో విషం తాగి ఆత్మహత్యాయత్నాకి పాల్పడ్డారు. వీరిలో భార్య మృతి చెందగా భర్త పరిస్థితి...
పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరంలో ఓ యువకుడు హల్ చల్ చేశాడు. చనిపోయిన తన స్నేహితుడ పిలుస్తున్నాడంటూ సెల్ టవర్ ఎక్కాడు. దావీదు అనే యువకుడు సుమారు గంటన్నరపాటు టవర్ పైనే ఉండి స్థానిక ప్రజలను భయాందోళనకు గురి చేశాడు.