సూడాన్ దేశంలో రెండు వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణ రక్తసిక్తంగా మారింది. అంతర్గత యుద్ధంతో అతలాకుతలమైన డార్ఫర్ ప్రాంతంలో జరిగిన ఆదివాసీల ఘర్షణలో ఆదివారం 168 మంది మరణించారని సూడాన్ సహాయక బృందం తెలిపింది.
నల్ల కలువని నేను.. అందానికి నేనే ఉదాహరణ అంటుంది సుడానీస్ సౌందర్యరాశి. ప్రపంచమంతటా నలుపు తెలుపు వర్ణాల గురించి భిన్నాభిప్రాయాలున్నాయి. తెల్లగా ఉన్నవారు నల్లవారిని తక్కువ
సింహాలు చూడటానికి సాలిడ్గా ఉంటాయి. బోనులో ఉన్నా బయట ఉన్నా సింగం..సింగమే. ఒక్కసారి పంజా విసిరితే..దాన్ని దాటి తప్పించుకోవడం అంత ఈజీ కాదు. అడవిని శాసించే మృగరాజులకు సుడాన్ రాజధాని ఖార్టూమ్లోని అల్-ఖురేషి జూ పార్కులో ఊహించని కష్టాలు ఎదురయ్యాయి. కొన్ని వారాలుగా అవి ఆకలితో అలమటిస్తున్నాయి. కనీసం ఆనారోగ్యంతో ఉంటే మందులు �
సుడాన్ రాజధాని ఖార్తూమ్లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఎల్పీజీ ట్యాంకర్ పేలి.. సిరామిక్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 23 మంది ప్రాణాలు కోల్పోయారు. 130 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. అయితే.. మృతి చెందిన వారిలో.. ఏకంగా.. 18 మంది భారత దేశానికి చెందినవారే. కాగా.. ఈ ప్రమాదంపై.. పీఎం నరేంద్ర మోదీ విచారం వ్యక్త�
సూడాన్లో ఘోరం జరిగింది. రాజధాని ఖర్తూమ్లో ఓ సిరామిక్ ఫ్యాక్టరీలో ఎల్పీజీ ట్యాంకర్ పేలడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో 23 మంది చనిపోగా, 130మందికి పైగా గాయపడ్డారు. వారిలో 18 మంది భారతీయులు ఉన్నట్లు అక్కడి భారత ఎంబసీ ప్రకటించింది. మరో 16 మంది గల్లంతయ్యారని.. వారిలో కొంతమంది చనిపోయిన ఉండవొచ్చని వారు వెల్లడిం�
ప్రజాస్వామ్య ఉద్యమంపై సుడాన్ సైన్యం విరుచుకుపడింది. ఖర్తూమ్లో ప్రజాస్వామ్య అనుకూల నిరసన చేపడుతుండగా.. ఆర్మీ వారిని చుట్టుముట్టింది. ఆర్మీ హెడ్ క్వార్టర్స్ వెలుపల నిరసన తెలుపుతున్న వేలాది మంది ప్రజలపై సైన్యం బుల్లెట్ల వర్షం కురిపించింది. ఈ ఘటనలో ఇప్పటికి 108 మంది చనిపోయారు. వందల మంది గాయపడ్డారు. వీరంతా నెల రోజులుగా