అభిజీత్ బెనర్జీ.. ఇప్పుడు ఈ పేరు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోతోంది. భారత సంతతికి చెందిన ఈ ఆర్థిక వేత్త ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతికి ఎంపికయ్యారు. ప్రపంచంలో పేదరిక నిర్మూలనపై తన సహచరులతో కలిసి చేసిన పరిశోధనలను గుర్తిస్తూ ఆయనకు నోబెల్ జ్యూరీ బహుమతిని ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఈయన గురించి �
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు కర్నూలు లో శవయాత్ర నిర్వహించారు. నగరంలోని రాజ్ విహర్ సెంటర్ లో రాయలసీమ విద్యార్ది సంఘాల ఆధ్వర్యంలో భారీ ఊరేగింపుతో శవయాత్ర సాగింది. రాయలసీమ ప్రాంతాన్ని దెబ్బ తీసేవిధంగా వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ పవన్ కళ్యాణ్ దిష్టి బొమ్మను ఉరేగించి దగ్ధం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్న�