ఇటీవల, కొరిటెపాడులోని కిలారు టవర్స్ పైనుంచి కిందకు దూకి యునీలా అనే ఇంజనీరింగ్ విద్యార్థిని బలవన్మరణం స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది. మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకోవటం..
స్కూల్లో విద్యార్ధులకు రకరకాల మనస్తత్వాలు కలిగిన టీచర్లు తారసపడతారు. కొందరు తమ మంచితనంతో, బోధనా విధానంతో విద్యార్ధుల మనసు గెలుచుకుంటారు. కొందరు ఎప్పుడూ విద్యార్ధులపై కోప్పడుతూ,
ఓ ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న బాలిక కడుపునొప్పిగా ఉందని చెప్పడంతో ఈ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. బంధువులు ఆమెను వేలూరు ప్రభుత్వ వైద్య కళాశాలకు తీసుకెళ్లగా..
"మోడీ జీ.. నా పేరు కృతి దూబే. యూపీలోని కన్నౌజ్ ఛిబ్రమౌ పట్టణంలో అమ్మానాన్నలతో కలిసి ఉంటున్నాను నేను ఒకటో తరగతి చదువుతున్నాను. మీరు ధరలు పెంచేస్తున్నారు. నేను ఉపయోగించే..
అతడి ప్రేమ విఫలం కావడం వల్ల సూసైడ్నోట్ రాసి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన చదువు కోసం చాలా ఖర్చు పెట్టారని.. తనను క్షమించాలని కోరుతూ తల్లిదండ్రులకు లేఖ రాశాడు.
చుట్టపుచూపుగా బంధువుల ఇంటికి వచ్చాడు. కానీ, ఊహించనివిధంగా స్విమ్మింగ్ పూల్లోపడి చనిపోయాడు. రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపిన ఈ ఘటన హైదరాబాద్లో జరిగింది.
అయితే, టీనేజీ విద్యార్థుల మరణాలతో ఆందోళనకు గురైన రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల, కాలేజ్ విద్యార్థులకు సైకలాజికల్ కౌన్సెలింగ్ అందించేందుకు 800 మంది వైద్యులను నియమించాలని నిర్ణయించింది.
స్కూల్ నుంచి కాలేజ్ వరకు ప్రతీ క్లాసులోనూ ఓ ఆణిముత్యం ఉంటాడు. టీచర్ టెస్ట్ పెట్టేవరకు లెస్సన్ చదవకపోవడం.. స్లిప్స్తో గట్టెక్కడం.. ఎగ్జామ్లో తెలియని ప్రశ్నలు వస్తే..
దేశమంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరద నీటితో రహదారులు జలమయమైపోతున్నాయి. ముందు జాగ్రత్త చర్యగా భారతీయ రైల్వేశాఖ పలు రైళ్లను పూర్తిగా , మరికొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది