అసోంలో కురుస్తున్న భారీ వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పటికే లక్షల మంది వరదల బారినపడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మొత్తం 30 జిల్లాల్లో వరదలు బీభత్సాన్ని..
అసోంలో కురుస్తున్న భారీ వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పటికే వంద మందకిఇ పైగా వరదల ధాటికి మృతి చెందగా.. లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఎన్నో గ్రామాలు నీట..
అసోంలో వరద ఉధృతి కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. బ్రహ్మపుత్ర నదితో సహా మరికొన్ని నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో రాష్ట్రం అతలాకుతలమవుతున్నది.
అసోంలో వరదలు బీభత్సాన్ని సృష్టించాయి. భారీ వదరల కారణంగా ఎన్నో గ్రామాల ప్రజలు నిరాశ్రయులయ్యారు. దాదాపు వంద మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. వేల మంది పునరావాస కేంద్రాల్లో..
అసోంలో వరదలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా అక్కడ సంభవించిన వరదల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు. వేల మంది నిరాశ్రయులు కాగా.. దీని ప్రభావం దాదాపు 28 లక్షల మందిపై పడింది. గురువారం నాటికి..
తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద బోటు ప్రమాదంలో 26 మంది ప్రాణాలు కాపాడిన స్థానికులకు ఒక్కొక్కరికీ రూ.25 వేల చొప్పున ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారని మంత్రి కన్నబాబు వెల్లడించారు. కాగా ఈ ప్రమాద ఘటనలో గల్లంతైన 14 మంది ఆచూకీ తెలియాల్సి ఉందని మంత్రి తెలిపారు. బోటును వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నామని..ఘటనాస్థలిలో ప్రతి�
తూర్పుగోదావరి జిల్లా కచ్చలూరు గోదావరిలో మునిగిపోయిన లాంచీ విషయంలో కొత్త ట్విస్ట్. కచ్చులూరులో ప్రమాదానికి గురైన బోటును వెలికి తీస్తామంటూ తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ను కాకినాడకు చెందిన శ్రీనివాస్ బృందం కలిసింది. కలెక్టర్ సూచన మేరకు కచ్చులూరులో ప్రమాదానికి గురైన బోటు ప్రదేశాన్ని పరిశీలించారు. నదిలో నుంచి బోట
గోదావరి లాంచీ ప్రమాదంలో మృతి చెందిన బాధితుల కుటుంబాలకు మరో 10 లక్షలు బీమా సొమ్ము దక్కనుంది. ప్రభుత్వ సాయానికి అదనంగా రూ.10లక్షల బీమాను కల్పిస్తున్నట్లు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నయీం అస్మి తెలిపారు. రాజమహేంద్రవరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అర్బన్ ఎస్పీ షిమోషీ బాజ్పాయ్తో కలిసి ఆయన మాట్లాడారు. న్యూ ఇండియా అస్
గోదావరి బోటు ప్రమాద దుర్ఘటనలో ఎనిమిదో రోజు ఒక్క మృతదేహమే లభ్యమైంది. సింగనపల్లి వద్ద మృతదేహాన్ని గుర్తించిన సిబ్బంది ఒడ్డుకు చేర్చారు. ఆదివారం ఉదయం దేవీపట్నం నుంచి రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి మృతదేహాన్ని తీసుకొచ్చారు. అయితే ఆ మృతదేహాన్ని ఇంకా గుర్తించాల్సి ఉంది. నిన్న లభ్యమైన ఐదేళ్ల బాలిక కుశాలి మృతదేహాన్ని
గోదావరి నదిలో ఆదివారం నాడు జరిగిన పడవ ప్రమాదం కేసులో ప్రధాన నిందితుడు, బోటు యజమాని కోడిగుడ్ల వెంకటరమణను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడితో పాటు మరో ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. ప్రభావతి, అచ్యుతామణి పేరిట బోటు రిజిస్ట్రేషన్ చేసినట్లు పోలీసులు తెలిపారు. రంపచోడవరం ఏఎస్పీ వకుల్ జిందాల్… వెంకటరమణను మీడియా ముంద�