తెలుగు వార్తలు » starts
చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం అనుప్పలిలో సంక్రాంతి పర్వదినాలు పురస్కరించుకుని సాంప్రదాయబద్ధంగా జరిగే జల్లికట్టు పోటీలు..
యునైటెడ్ ఎయిర్లైన్స్ ఢిల్లీ నుంచి చికాగో మధ్య నాన్ స్టాప్ విమాన సర్వీసును ప్రారంభించింది. ఈ సర్వీసు న్యూయార్క్, సాన్ ఫ్రాన్సిస్కోల మీదుగా ప్రయాణించనుంది.
ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారి నుంచి త్వరలో విముక్తి కలుగుతుందన్న వార్తల నేపథ్యంలో అయా దేశాల ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ముందుగా ఎవరెవరికీ వ్యాక్సిన్ అందించాలన్న దానిపై కసరత్తు మొదలు పెట్టాయి.
ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి తుంగభద్ర పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. ఈ మధ్యాహ్నం 01:21 కు పుష్కరుడు ప్రవేశంతో తుంగభద్ర నది పుష్కరాలు ప్రారంభమవుతాయి. జల్లు స్నానంతో పుష్కరాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభిస్తారు. ఓర్వకల్ ఎయిర్పోర్ట్ వరకు విమానంలో, అక్కడి నుంచి కర్నూలు ఏపీఎస్పీ గ్రౌండ్ కు హెలికాప్టర్లో, అక్కడినుంచి తుం�
తెలంగాణలోని దుబ్బాక శాసనసభ ఉపఎన్నిక కౌంటింగ్ మరికాసేపట్లో అంటే ఈ ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం కానుంది. సిద్దిపేట పట్టణం పొన్నాల శివారులోని ఇందూర్ ఇంజనీరింగ్ కళాశాలలో కౌంటింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. వివిధ సంస్థలు ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్ సర్వే ప్రకారం బీజేపీ, టీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోరును సూచిస్తుండగా,
దేశ వ్యాప్తంగా 10 రాష్ట్రాల్లోని 54 అసెంబ్లీ స్థానాలకు కౌంటింగ్ ప్రక్రియ ఈ ఉదయం 8 గంటలకు ప్రారంభం కాబోతోంది. ఈ నేపధ్యంలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలతోపాటు, మధ్యప్రదేశ్ ఉపఎన్నికల ఫలితాలు ఆసక్తిరేపుతున్నాయి. రాష్ట్రంలోని 28 అసెంబ్లీ స్థానాలకు ఈనెల 3న ఉపఎన్నికల పోలింగ్ జరిగింది. ఈ నేపథ్యంలో మొత్తం 19 జిల్లాల్లో ఉన్న 28 అసెంబ్లీ �
ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానని.. గుంటూరు బీజేపీ అభ్యర్థి సినీనటి మాధవీలత అన్నారు. తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారామె. ప్రజల సమస్యల పట్ల తనకు పూర్తి అవగాహన ఉందని.. ఎన్నికల్లో గెలిస్తే.. వాటిని తప్పనిసరిగా పరిష్కరిస్తానన్నారు మాధవీలత.