కశ్మీర్ అంతటా దట్టమైన మంచు కురుస్తోంది.. భారీ హిమపాతంతో శ్రీనగర్ విమానాశ్రయం రన్వే పూర్తిగా మంచుతో పూడుకుపోయింది. ప్రతికూల వాతావరణం కారణంగా విమానాల రాకపోకలను నిలిపివేశారు.
జమ్మూ కాశ్మీర్లోని బండిపోరా జిల్లాలో ఒక ఆర్మీ సైనికుడిని శ్రీనగర్ విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు అక్రమంగా ఇద్దరు మైనర్ బాలికలతో పాటు శనివారం ఢిల్లీ వెళ్తుండగా అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.
రాహుల్ గాంధీ బృందం పర్యటన కేవలం రాజకీయా చేయడానికేనంటూ మండిపడ్డారు జమ్ము కశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్లో పరిస్థితులు చక్కబడ్డాయని .. దీనిపై అనుమానాలుంటే చూడొచ్చంటూ స్వయంగా ఆహ్వానించానన్నారు. అయితే ఆయన ఏకంగా రాజకీయాలు మొదలు పెట్టేశారన్నారు గవర్నర్. ఆయన స్ధానికంగా మీడియాతో మాట్లాడ
జమ్మూకాశ్మీర్లో పరిస్థితిని అధ్యయనం చేసేందుకు ఢిల్లీ నుంచి శ్రీనగర్ బయలుదేరిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, మరో 11 మంది విపక్ష నాయకులను అక్కడినుంచి తిరిగి ఢిల్లీ పంపివేశారు. శ్రీనగర్ విమానాశ్రయంలో వీరిని పోలీసులు అడ్డుకోవడంతో.. వీరికి, ఖాకీలకు మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. దీంతో ఉద్రిక్తత తలెత్తింది. కాశ్మీర్ లో �
శ్రీనగర్ ఎయిర్ పోర్టులో సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిని అరెస్టు చేశారు. కశ్మీర్లో ఆ పార్టీ ఎమ్మెల్యే తరిగమితో పాటు ఇతర కార్యకర్తలను ఆయన కలుసుకునేందుకు వెళ్లారు. అయితే పోలీసులు ఏచూరిని ఎయిర్పోర్ట్లోనే అడ్డుకున్నారు. ప్రస్తుతం ఆర్టికల్ 370 రద్దుతో శ్రీనగర్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.