Inflation: ద్రవ్యోల్బణం ప్రస్తుతం ప్రపంచానికి ఆందోళన కలిగిస్తున్న అంశం. ఇది మన దేశంలో కూడా వేగంగా పెరుగుతోంది. కానీ అంతే వేగంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కూడా చర్య తీసుకుంటోంది.
శ్రీలంకలో(Sri Lanka) నెలకొన్న సంక్షోభంతో అక్కడి ప్రజలు అల్లాడిపోతున్నారు. నిత్యావసరాలు లేక స్థానికులు బిక్కుబిక్కుమంటున్నారు. రవాణాలో కీలక పాత్ర పోషించే ఇంధనం నిల్వలు అడుగంటిపోయాయని, పెట్రోల్(Petrol) దిగుమతి....
మరింత ఆర్థిక సంక్షోభంలో శ్రీలంక చిక్కుకుంది. అటు షాంఘైలో లాక్డౌన్ ఎత్తివేతకు నిర్ణయించారు. వర్క్ ఫ్రం హోంపై బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ సంచలనం నిర్ణయం తీసుకున్నారు.
Srilanka Crisis: లంకంత కష్టంలో కూరుకుపోయిన ద్వీప దేశంలో ఆర్థిక కష్టాలు తీవ్ర రూపం దాల్చాయి. వరుస సమస్యలు ఆ దేశాన్ని చుట్టుముడుతున్నాయి. ప్రజాగ్రహం కట్టలు తెంచుకుని అధికార నేతల ఇళ్లను తగలబెట్టేదాకా అది వెళ్లింది.
Srilanka Crisis News: శ్రీలంక రావణకాష్ఠంలా రగులుతూనే ఉంది. ఆర్థిక సంక్షోభం తారస్థాయికి చేరడంతో ఆ దేశంలో ప్రజాగ్రహం కట్టలుతెంచుకుంది. మహేంద రాజపక్సె రాజీనామాతో అక్కడ కొత్త ప్రధాని ఎవరుకానున్నారన్న అంశం ఆసక్తిరేపుతోంది.
శ్రీలంకలో నెలకొన్న సంక్షోభం తారస్థాయికి చేరింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డెక్కిన ఆందోళనకారులు.. పాలకులు, రాజకీయ నేతలు, ఉన్నత అధికారులే లక్ష్యంగా విధ్వంసం సృష్టిస్తున్నారు.
Srilanka Emergency: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ద్వీపదేశం శ్రీలంకలో అక్కడి ప్రస్తుత అధ్యక్షుడు గొటబాయ రాజపక్స(Rajapaksa) మరోసారి ఎమర్జెన్సీ విధించారు. నిన్న అర్ధరాత్రి నుంచి ఈ నిర్ణయం అమలులోకి వచ్చింది.