వేగంగా విస్తరిస్తున్న నగరీకరణ, పట్టణీకరణతో అడవులు వేగంగా అంతరించిపోతున్నాయి. దీంతో జంగిల్ లో ఉండే జీవులకు ఆవాసం లేకుండా పోతోంది. ఆహారం, నివాసం కోసం అవి జనాల మధ్యకు వస్తున్నాయి. తాజాగా...
ఆ తల్లికి ఏ కష్టం వచ్చిందో ఏమో.. ఓ అమ్మ కూడా చేయని పని చేసింది. కన్నబిడ్డలను కని పెంచి, పెద్దవాళ్లను చేసింది. తాను విశ్రాంతి తీసుకోవాల్సిన వయసులో ఘోర పనికి పాల్పడింది. తాను చనిపోతే పిల్లల పరిస్థితి ఎలా అని ఆలోచించినట్లుంది....
శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన పోలీసులే కర్కసులుగా మారుతున్నారు. భార్యా, భర్తల మధ్య నెలకొన్న తగాదాలో జోక్యం చేసుకున్నారు. సర్దిచెప్పాల్సింది పోయి విచారణ చితక్కొట్టారు
శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో రేపు సంపూర్ణ లాక్డౌన్ విధిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జె నివాస్ తెలిపారు. కేవలం అత్యవసర సేవలకు మినహా ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు.
కపుల్ గోల్స్. ఈ మధ్య కాస్త ట్రెండీగా వినిపిస్తోన్న పేరు. కానీ ఫోటోలకు పరిమితమైన నవ్వులు. ఒకరి ఫోన్ మరొకరు చూస్తారేమోన్న భయాలు. చిన్న, చిన్న అనర్థాలకే విడాకులు.