సంక్షేమ పథకాల లబ్ధిదారులతో ముచ్చటించనున్న సీఎం జగన్.. 11 గంటల 55 నిమిషాల నుంచి 12 గంటల 40 నిమిషాల వరకు జరిగే బహిరగంసభలో మాట్లాడతారు. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అమ్మఒడి లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేసేందుకు బటన్ నొక్కుతారు. వెంటనే విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి డబ్బులు జమకానున్నాయి.
శ్రీకాకుళం జిల్లాలో ఎలుగుబండి ఘటన మరవక ముందే, మరో ఎలుగుబంటి ప్రత్యక్షమైంది. దీంతో అక్కడి ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
అదిగో పులి ఇదిగో పులి అంటూ అటు కాకినాడ జిల్లా వాసులు నెలరోజుల నుంచి బెంబేలెత్తిపోతున్నారు. ఇటు.. సిక్కోలు జిల్లాను మాత్రం ఎలుగుబంటి భయం అంతే భీకరంగా వెంటాడుతోంది.
పెళ్లైన గంటల వ్యవధిలోనే వరుడిని మృత్యువు వెంటాడింది. పెళ్లి సంతోషంలో ఉన్న ఆ రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది..
శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో శుక్రవారం గాల్లోంచి నోట్లు ఎగిరొచ్చి వాహనదారుల ముందు పడ్డాయి. నగరంలోని కొత్త వంతెనపై ఈ ఇన్సిడెంట్ చోటుచేసుకుంది.
సాధారణంగా విద్యార్థులు పరీక్ష(Exam) రాస్తారు. ఉపాధ్యాయులు ఆ విద్యార్థులు రాసిన సమాధాన పత్రాలను మూల్యాంకనం చేస్తారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే విద్యా్ర్థులు రాసిన ఆన్సర్ షీట్స్ ను స్టూడెంట్సే కరెక్షన్ చేస్తే..
Bhavani Prasad Adapaka: భవానీ ప్రసాద్కు క్రికెట్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం ఉండటంతో అప్పుడప్పుడు క్రికెట్ ప్రాక్టీస్ చేసేవాడు. అటు ఉద్యోగం చేస్తూనే ఇటు ఖాళీ సమయంలో క్రికెట్ ఆడేవాడు.
అసని తుఫాన్తో ఏపీ తీరం వెంట సముద్రం ఉప్పొంగుతోంది. ఈ క్రమంలో ఆ తుఫాన్ ధాటికి కోస్తాంధ్రాలోని శ్రీకాకుళం (Srikakulam) తీరానికి ఓ రథం కొట్టుకువచ్చింది.
రాబోయే ఎన్నికల్లో టీడీపీ పూర్తిగా సమాధి కాబోతుందంటూ జోస్యం చెప్పారు ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని. చంద్రబాబు యాత్రలు అసమర్దుడి ఆఖరి అంతిమ యాత్ర అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. సింహాం ఒంటరిగానే వెలుతుందన్నారు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన శ్రీకాకుళం జిల్లాలోని టీబీ కంట్రోల్ అధికారి కార్యాలయం నేషనల్ ట్యుబర్క్యూలాసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రాం (NTEP).. ఒప్పంద ప్రాతిపదికన..