Srivari Sarva Darshan Tickets:కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి భక్తులకు గుడ్న్యూస్ చెప్పింది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీవారి సర్వదర్శనం టోకెన్లపై కీలక నిర్ణయం తీసుకుంది.
తిరుమల శ్రీవారికి మళ్లీ భారీ ఆదాయం వచ్చింది. గురువారం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగింది. స్వామివారిని 46,928 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ మహమ్మారి కట్టడికోసం ప్రభుత్వాలు పలు చర్యలు చేపడుతున్నాయి. ఈ క్రమంలో ఈ ఏడాది అధికమాసం నేపథ్యంలో శ్రీవారికి రెండుసార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.
కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. భారత్ లో రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో శ్రీవాణి ట్రస్టు దర్శనం టికెట్ల కాలపరిమితిని పెంచుతూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా
ఓవైపు కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. లాక్ డౌన్ కారణంగా ఆలయాలన్నీ దాదాపు 80 రోజులు మూతబడ్డాయి. 10 రోజుల క్రితమే తిరుమల శ్రీవారి ఆలయాన్ని తెరిచారు.
అమావాస్య నాడు భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు సూర్య గ్రహణము ఏర్పడుతుంది. రేపు (ఆదివారం) సూర్యగ్రహణం సంభవించనుంది. ఇది సంపూర్ణ సూర్యగ్రహణం కాగా
ట్రయల్ రన్ లో ఈరోజు 7200 మంది స్థానికులు శ్రీవారిని దర్శించుకున్నారు. రేపటి నుండి దేశవ్యాప్తంగా ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనాలు లభ్యం కానున్నాయి. కంటైన్మెంట్ జోన్లు, రెడ్ జోన్ లో ఉన్న భక్తులు శ్రీవారి దర్శనానికి రాకూడదని
ఓవైపు కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రజా జీవనం స్తంభించిపోయింది. లాక్ డౌన్ కారణంగా టీటీడీ శ్రీవారి ఆలయ దర్శనాలను నిలిపేసిన సంగతి తెలిసిందే.