శ్రీలంకలో రెండు వారాల పాటు ఇంధన విక్రయాలు నిలిపి వేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. కేవలం బస్సులు, రైళ్లు, ప్రభుత్వం వాహనాలు, అత్యవసర సర్వీసులకు మాత్రమే ఇంధనాన్ని అందిస్తారు.
విదేశాల నుంచి ఇంధనాన్ని దిగుమతి చేసుకునేందుకు శ్రీలంక సర్కారు దగ్గర తగినంత మారక ద్రవ్యం లేదు.. ఫలితంగా దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్, కిరోసిన్కు తీవ్ర కొరత ఏర్పడింది.
ద్వీప దేశం శ్రీలంకలో(Sri Lanka) సంక్షోభం మరింతగా ముదురుతోంది. దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పుకూలిపోయిందని ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘే(PM Ranil Wickremesinghe) ఆవేదన వ్యక్తం చేశారు. ఆహారం, ఇంధనం, విద్యుత్ కొరతతో అప్పుల ఊబిలో...
Sri Lanka Economic Crisis: ప్రస్తుతం శ్రీలంక వ్యాప్తంగా పెట్రోలు సంక్షోభం మరింత తీవ్రమైంది. దేశంలో పెట్రోలు నిల్వలు పూర్తిగా పడిపోయాయి. విదేశాల నుంచి దిగుమతి చేసుకునేందుకు విదేశీ మారకద్రవ్యం లేదు.
శ్రీలంకలో(Sri Lanka) నెలకొన్న ఆర్థిక సంక్షోభం రోజురోజుకు తీవ్రతరమవుతోంది. నిత్యావసరాలు, ఇంధనం వంటివి వేగంగా అడుగంటిపోతుండటంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. సింహళ దేశానికి పలు విదేశాలు సహాయం చేస్తున్నప్పటికీ..
శ్రీలంకలో పెట్రోల్ బంక్ల వద్ద జనాలు ఇంధనం కోసం భారీ సంఖ్యలో క్యూ కడుతున్నారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో శ్రీలంక మాజీ క్రికెటర్ రోషన్ మహానామా పెట్రోల్ బంక్ల వద్ద పడిగాపులు పడుతున్న ప్రజలకు టీలు, స్నాక్స్ సర్వ్ చేశారు.
Sri Lanka Crisis: తీవ్ర ఇంధన కొరతను ఎదుర్కొంటున్న శ్రీలంక కీలక నిర్ణయం తీసుకుంది. గవర్నమెంట్ ఆఫీసులు, స్కూళ్లను మూసివేయాలని ఆదేశించింది.
Sri Lanka Crisis: శ్రీలంకలో సంక్షోభం రోజు రోజుకు మరింత ముదురుతోంది. ఈ ప్రభావం ఆ దేశ ప్రభుత్వ ఉద్యోగులపైనా పడింది. శ్రీలంక ప్రభుత్వ ఉద్యోగులకు
Sri Lanka Crisis: ఏడు దశాబ్దాల్లో ఎప్పుడూ లేని విధంగా పెను ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది శ్రీలంక. విదేశీ మారక నిల్వలు సరిపడా లేక దిగుమతులకు కూడా డబ్బులు
శ్రీలంక దేశ ప్రజల అవసరాలను తీర్చడం కోసం మొదట స్పందించింది భారతదేశం. తన వంతు సాయంగా అత్యవసర పదార్ధాలను పంపిస్తోంది. తాజాగా శ్రీలంకకు భారీగా అత్యవసర వైద్య సామగ్రిని పంపింది.