India vs England: ఇంగ్లండ్లో టెస్టు సిరీస్ గెలవాలన్న 15 ఏళ్ల భారత జట్టు కల ఇప్పట్లో తీరేలా లేదు. సుమారు10 నెలల క్రితం 2-1 ఆధిక్యం సంపాదించి అందరి ప్రశంసలు అందుకున్న టీమిండియా ఎడ్జ్బాస్టన్ వేదికగా రీషెడ్యూల్ టెస్ట్లో మాత్రం ఊహించని ఓటమిని ఎదుర్కొంది.
New Zealand Cricket: లింగ సమానత్వం సాధించే దిశగా న్యూజిలాండ్ క్రికెట్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ క్రికెట్లోనే తొలిసారిగా పురుష క్రికెటర్లతో పాటుగా మహిళా క్రికెటర్లకు కూడా సమాన వేతనాలు చెల్లించనుంది. ఈ మేరకు ఆ దేశ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది.
God Father: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) నటిస్తోన్న తాజా చిత్రం గాడ్ ఫాదర్ (God Father). మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ రీమేక్గా ఈ సినిమా తెరకెక్కుతోంది.హనుమాన్ జంక్షన్ ఫేం మోహన్ రాజా దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో సల్మాన్ఖాన్, నయనతార,
టీ20 క్రికెట్ మ్యాచ్ అంటేనే బ్యాటర్లకు స్వర్గధామం. పరిస్థితులు ఎలా ఉన్నా ఫోర్లు, సిక్సర్లతో బౌలర్లపై విరుచుకుపడుతుంటారు. అందుకే వికెట్లు తీయడం పక్కన పెడితే కనీసం పరుగులు నియంత్రించేందుకు ఆపోసోపాలు పడుతుంటారు బౌలర్లు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే అంతర్జాతీయ మ్యాచ్..
బ్యాడ్మింటన్ కావాలనే తన కల అంత ఈజీగా నెరవేరలేదంటోది పీవీ సింధు. తెల్లవారుజామున మూడు గంటలకు లేచి 60 కిలోమిటర్ల దూరంలోనున్న పుల్లెల గోపీచంద్ అకాడమీకి ప్రాక్టీస్ కోసం వెళ్లేది. ఇలా రోజూ ప్రాక్టీస్ చేయడానికి 120 కిలోమీటర్లు ప్రయాణించేది. అంత కష్టం వృథాపోలేదనడానికి..
ICC Player Of Month Nominations: ఇటీవల స్వదేశంలో న్యూజిలాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో ఇంగ్లండ్ ఆటగాళ్లు జానీ బెయిర్ స్టో, జో రూట్ అదరగొట్టారు. మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా మాజీ కెప్టెన్ రూట్ (Joe Root ) 396 పరుగులు సాధించగా,
Shreyas Iyer: ఎడ్జ్బాస్టన్ టెస్టులో టీమిండిమా మిడిలార్డర్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) మరోసారి నిరాశపర్చాడు. తొలి ఇన్నింగ్స్ లో కేవలం 15 పరుగులు చేసి ఔటైన అతను.. రెండో ఇన్నింగ్స్ లోనూ 19 పరుగులకే పెవిలియన్ చేరుకున్నాడు.
Sri Lanka vs Australia: శుక్రవారం నుంచి గాలే వేదికగా శ్రీలంక, ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. అయితే అంతకుముందే ఆతిథ్య జట్టుపై కరోనా మరోసారి విరుచుకుపడింది. శ్రీలంకకు చెందిన 23 ఏళ్ల స్పిన్నర్ ప్రవీణ్..
India vs England: ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న అయిదోవ టెస్టు నాలుగవ రోజున భారతీయ క్రికెట్ అభిమానులపై జాత్యాహంకార ( Racism) వ్యాఖ్యలు చేశారు. ఇండియన్ ఫ్యాన్స్ను లక్ష్యంగా చేసుకుని
India vs England: క్రికెట్ ఫ్యాన్స్కు శుభవార్త. కరోనా బారిన పడిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) పూర్తిగా కోలుకున్నాడు. ఆదివారం జరిపిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో అతనికి నెగెటివ్ అని తేలింది. ఈక్రమంలో కొవిడ్ నెగెటివ్ అని రిపోర్ట్ రాగానే