ప్రత్యేక హోదా(Special Status) పై యుద్ధం చేయకుండా ముఖ్యమంత్రి జగన్(CM Jagan) కు పలాయనవాదమెందుకని తెలుగుదేశం అధినేత చంద్రబాబు(TDP president Chandrababu) ప్రశ్నించారు.
Article 371: ఆర్టికల్ 370 ను రద్దు చేసిన 22 నెలల తరువాత జమ్మూ కాశ్మీర్లో రాజకీయ కార్యకలాపాలు ముమ్మరం అయ్యాయి.
కేంద్రం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్ గురించి 'ఎన్నికల బడ్జెట్' అంటూ వైసీపీ నేతలు మాట్లాడ్డం చాలా విడ్డూరంగా ఉందని భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి అన్నారు...
బీహార్ ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్షాల 'మహా ఘట్ బంధన్' శనివారం తన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. ఆర్జేడీ, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలతో కూడిన ఈ 'మహా కూటమి'..బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి అంశాన్ని లేవనెత్తింది.
జమ్మూ కాశ్మీర్ కి స్వయంప్రతిపతిని పునరుధ్ధరించాలంటూ అక్కడి ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమయ్యాయి. తమ విభేదాలను పక్కనపెట్టి ఇందుకు ఉద్యమించాలని ఈ పార్టీల నాయకులంతా.
హాంకాంగ్ మీద ఆధిపత్యానికి అమెరికా, చైనా మధ్య మళ్ళీ మడత పేచీ ప్రారంభమైంది. హాంకాంగ్ , దాని ప్రత్యేక ప్రతిపత్తి విషయాన్ని అడ్డుపెట్టుకుని చైనా కొత్త జాతీయ భద్రతా చట్టాన్ని ప్రయోగించేందుకు సిధ్ధం కాగా-అమెరికా మోకాలడ్డుతోంది. తమ దేశ చట్టాల ప్రకారం స్పెషల్ ట్రీట్ మెంట్ కి హాంకాంగ్ అర్హం కాదని అమెరికా విదేశాంగ మంత్రి మైక
'మన పాలన - మీ సూచన' కార్యక్రమంలో భాగంగా.. ఇవాళ సీఎం జగన్ 'పరిశ్రమలు-పెట్టుబడుల' అంశంపై ప్రత్యేకంగా చర్చించారు. ఈ సందర్భంగా పారిశ్రామిక వేత్తలు, లబ్ధిదారులతో సీఎం ముఖాముఖి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏపీ సీఎం జగన్ మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా అంశంపై మరోసారి కీలక వ్యాఖ్యలు..
Panchayat Bypolls: జమ్మూ కాశ్మీర్లో దాదాపు 13,000 పంచాయతీ స్థానాలకు మార్చిలో ఎన్నికలు జరగనున్నాయి. ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక హోదాను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన తరువాత ఖాళీగా ఉన్న పంచాయతీ స్థానాలకు ఎన్నికలు జరపాలని అక్కడి యంత్రాంగం నిర్ణయించింది. రాష్ట్ర విభజన జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో వీటి నిర్వహణపై
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ కేంద్రానికి సీఎం జగన్ లేఖ రాశారు. విభజన సమయంలో పార్లమెంట్ సాక్షిగా, ఐదేళ్ల పాటు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. విభజన తరువాత ఏపీ అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందని .. ప్రత్యేక హోదా ఇవ్వకపోవడంతో ప్రజలకు అన్యాయం జరుగుతోందని ఆయన
రాయలసీమ పర్యటనలో భాగంగా.. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.. సీఎం జగన్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయన కొంతమందికే సీఎం అని.. ఏపీకి ప్రత్యేక హోదా సాధించేంతవరకూ.. ఆయన్ని పేరు పెట్టే పిలుస్తానని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. రైల్వే కోడూరు రైతులతో.. ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా.. పవ