ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ముందు మార్చి 15న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్య రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. వైఎస్సార్సీపీ నాయకుడు జగన్ సీబీఐ విచారణ చేయాలని పట్టుబట్టారు. టీడీపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. కానీ నిందితులు ఎవరూ పట్టుబడలేదు. అయితే మళ్ళీ ఇప్పుడు ఈ హత్యకేసులో సిట్ దూకుడు పెంచింది. �
విజయవాడ కొత్తూరు తాడేపల్లి గ్రామంలోని గోశాలలో 86 ఆవులు అనుమానాస్పదంగా మృతిచెందిన ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేశారు. తొలుత ఫుడ్ పాయిజన్ అని నిర్ధారించినప్పటికీ.. ఘటనపై పలు అనుమానాలు తలెత్తడంతో.. విచారణకై సిట్ బృందాన్ని ఏర్పాటు చేశారు డీజీపీ గౌతం సవాంగ్. ఏసీపీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో సిట్ దర్యాప్తు ప్రారంభించనుంది. గో�
విదేశాల్లో భారతీయులు దాచుకున్న నల్ల ధనం దాదాపు 34 లక్షల కోట్ల రూపాయలు..ఈ మేరకు ఆర్టిక శాఖ లోక్సభకు ఓ నివేదికను సమర్పించింది. విదేశాల్లోని బ్యాంకుల్లో భారతీయులు పోగేసిన నల్లధనాన్ని అంచనా వేసేందుకు నియమించిన మూడు సంస్థలు ఈ మేరకు అధ్యయనం చేసి నవేదికలను రూపొందించాయి. మరోవైపు తమ దేశంలోని బ్యాంకుల్లో భారతీయుల ఖాతాదారుల �
హైదరాబాద్ : డేటా చోరీ కేసులో విచారణను సిట్ వేగవంతం చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఐటీ గ్రిడ్స్ సీఈవో అశోక్ కు ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే విచారణకు హాజరు కావాలని కోర్టు నోటీసులు జారీ చేసినా… అశోక్ ఇప్పటికీ అజ్ఞాతంలోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో 41 సీఆర్పీసీ కింద అశోక్ కు సిట్ అరెస్ట్ వారెంట