మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన రోజునే సభలో గందరగోళం జరిగింది. స్పీకర్ స్థానంలో ఉన్న భాస్కర్ జాదవ్ ని దుర్భాషలాడుతూ ఆయనపై చెయ్యి చేసుకున్నట్టు చెబుతున్న 12 మంది బీజేపీ ఎమ్మెల్యేలను ఏడాది పాటు సస్పెండ్ చేశారు. ఈ రభస జరుగుతుండగా కేబిన్ లో ఉన్న ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవిస్..
మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఇవాళ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నారు. ముందుగా అమరవీరులకు నివాళులు అర్పించి, ఆ తర్వాత అసెంబ్లీ కార్యదర్శికి రాజీనామా లేఖను సమర్పిస్తారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్పై మంత్రులు బొత్స, పెద్దిరెడ్డి ఇచ్చిన సభాహక్కుల ఫిర్యాదుపై చర్చించేందుకు అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ ఇవాళ సమావేశం కానుంది...
' ప్రతిపక్ష నేతగా చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని, సభా సంప్రదాయాలకు విలువ ఇవ్వకుండా అసెంబ్లీలో స్పీకర్ను, మండలిలో ఛైర్మన్ను చుట్టుముట్టారు’ అని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.
బిహార్ అసెంబ్లీ స్పీకర్గా ఎన్డీయే కూటమి అభ్యర్థి అయిన విజయ్ కుమార్ సిన్హాను ఎన్నుకున్నారు. బిహార్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే భారీ మెజార్టీతో గెలిచిన విషయం తెలిసిందే.
అహింసో పరమోధర్మః అన్నది ఆర్మేనియా వారికి తెలియనట్టుగా ఉంది.. అది తెలిసుంటే ఆ దేశ స్పీకర్పై దాడికి దిగేవాళ్లు కాదు నిరసనకారులు. రష్యా, అజర్బైజాన్తో శాంతి ఒప్పందం కుదుర్చుకున్నట్టు ఆర్మేనియా ప్రధానమంత్రి
సెప్టెంబర్ 7 నుంచి మొదలు కానున్న తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి శుక్రవారం అసెంబ్లీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.