హైదరాబాద్లో భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. వర్షాకాలం ప్రారంభమైన తరుణంలో హైదరాబాద్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సూచించారు.
దేశంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే 4 రోజులు వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది.
తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు(Southwest Monsoon) చురుగ్గా కదులుతున్నాయి. క్రమంగా అన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. రాబోయే రెండు, మూడు రోజుల్లో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు నైరుతి విస్తరించే అవకాశం...
గతేడాది కంటే ఈ సారి కేరళ(Kerala) తీరాన్ని ముందుగానే తాకిన నైరుతి రుతుపవనాలు.. తెలంగాణలోకి ప్రవేశించేందుకు దోబూచులాడుతున్నాయి. నేడో, రేపో వస్తాయన్న వాతావరణ శాఖ అధికారుల అంచనాలను తలకిందులు చేస్తున్నాయి. ముందస్తుగా....
సాధారణంగా తెలంగాణలో రుతుపవనాలు జూన్ 12న ప్రారంభమవుతాయి. ఈ ఏడాది దాదాపు ఒక వారం ముందుగానే వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని హైదరాబాద్ భారత వాతావరణ శాఖ పేర్కొంది.
వేసవి తాపంతో అల్లాడుతోన్న ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది భారత వాతావరణశాఖ. రికార్డు టెంపరేచర్స్కి ఒకట్రెండు రోజుల్లోనే ఎండ్ కార్డ్ పడనుందని తెలిపింది.
ఈసారి ఎండల నుంచి చాలా ముందుగానే రిలీఫ్ దక్కనుంది. మే మధ్యలోనే నైరుతి రుతు పవనాలు దేశంలోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. భారత వాతావరణ శాఖ ఈ కూల్ న్యూస్ చెప్పింది.