ఉగ్రవాద సంస్థ హిజ్ బుల్ ముజాహిదీన్ వ్యవస్థాపకుడు సయ్యద్ సలాఉద్దీన్ కొడుకులు..సయ్యద్ అహ్మద్ షకీల్, షాహిద్ యూసుఫ్..ఓ వైపు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూనే..మరోవైపు టెర్రరిస్టు సంస్థలకు నిధులు అందజేసేవారని, అలాగే ఆ సంస్థల నుంచి కూడా వీరికి సొమ్ము అందేదని
మానవత్వం మంటగలుస్తోంది.ఈ రోజుల్లో మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా మారుతున్నాయి. కన్న తల్లిదండ్రులను మనీ మెషీన్లుగా చూస్తున్నారు. ఆస్తి కోసం అనారోగ్యంతో బాధపడుతున్న వృద్దులైన తల్లిని ఇంటి నుంచి గెంటి వేసిన సంఘటన హైదరాబాద్ మహానగరంలో చోటు చేసుకుంది.
నవమోసాలు మోసి.. కనిపెంచిన తల్లిపట్ల కర్కశంగా వ్యవహరించారు ఆ కసాయి కొడుకులు. 90 ఏళ్ల వయస్సులో ఉన్న అమ్మను కంటికి రెప్పలా చూసుకోవల్సిన సుపుత్రులే ఆమెను నిర్దాక్షిణ్యంగా రోడ్డునపడేశారు. ఆ తల్లి బిడ్డలకు భారమైందేమో తీసుకొచ్చి అడవి పక్కన వదిలేశారు. తల్లి పట్ల వారు వ్యవహరించిన తీరు మానవత్వానికే మాయని మచ్చగా మారింది.
మనషుళ్లో మానవత్వం కరువవుతోంది. బంధాలకు విలువ లేదు. అనుబంధాలకు చోటు లేదు. కేవలం డబ్బుకు మాత్రమే దాసోహం అంటోంది లోకం. డబ్బు మాయలో పడి ప్రేమానురాగాలు మరిచిపోతున్నారు. చివరకు కన్నవారిని సైతం కనికరం చూపకుండా రోడ్డనపడేస్తున్నారు. ఐదుగురు పిల్లలు కున్న ఆ అమ్మ అనాథగా మారింది.
రాను రాను మనిషిలో మానవత్వం మంట కలుస్తోంది. కన్న తల్లి అన్న కనికరం లేని కసాయి బిడ్డలు.. కరోనా సోకిందని దూరం పెట్టారు. కొవిడ్ సాకుతో ఆ తల్లిని ఎర్రటి ఎండలో నిలబెట్టారు. ఈ అమానవీయ ఘటన కరీంనగర్ లో చోటుచేసుకుంది. కరోనా సోకిందని నవమాసాలు మోసిన కన్నతల్లినే వదిలించుకోవాలనుకున్నారు ఆ ప్రబుద్ధులు. కరీంనగర్ లోని కిసాన్ నగర్ కి చె