ఇప్పుడు కూడా అలెర్ట్ కాకపోతే .... లోపాలు, వైఫల్యాలపై నిర్మొహమాటంగా చర్చించకపోతే.. ఇక కాంగ్రెస్ కోలుకోవడం కష్టమే. ఇది గమనించే కాంగ్రెస్ చింతన్ శిబిర్ ఏర్పాటు చేసుకుంది. సరైన దిశా లేకుండా నడిసంద్రంలో నావలాగా సాగిపోతున్న పార్టీకి ఓ చుక్కానిగా మారి..రోడ్ మ్యాప్ను సిద్ధం చేయాల్సిన కీలక మీటింగ్ ఇది.
ఈ నెల 13, 14, 15 తేదీల్లో ఉదయ్పూర్(Udaypur)లో చింతన్ శిబిర్ సమావేశం నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్(Congress) అధినేత్రి సోనియా గాంధీ వెల్లడించారు. ఈ సమావేశంలో వివిధ హోదాలు, పదవులు చేపట్టిన వారు ...
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ బీజేపీ చేతిలో కీలుబొమ్మ అని కాంగ్రెస్ మండిపడుతోంది. బీజేపీ -ఫేస్బుక్ డీల్పై జేపీసీతో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తోంది.
ఢిల్లీలో కాంగ్రెస్ కీలక సమావేశం..కరోనా తర్వాత తొలిసారిగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగబోతోంది. జాతీయ రాజకీయాల్లో మళ్లీ చక్రం తిప్పడానికి ప్లాన్ వేస్తోంది కాంగ్రెస్ పార్టీ.
ఊరురు తిరుగుతా .. కాంగ్రెస్ పార్టీ కోసం పని చేస్తా.. అని చెప్పారు కొత్తగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడుగా ఎంపికైన మాజీ ఎంపీ అంజన్ కుమార్..
Free food : కొవిడ్ మహమ్మారి బారినపడ్డ రోగులు, వాళ్లకు ఆసరాగా ఆస్పత్రుల దగ్గర ఉంటున్న బాధితుల బంధువులకు ఆపన్నహస్తం అందించేందుకు అనేక మంది ముందుకొస్తున్నారు...
అగ్రరాజ్యాన్ని రెండుసార్లు పాలించిన నేత. ఎన్నో సంఘటనలు.. మరెన్నో వాస్తవాలు.. అన్నింటినీ ఓ పుస్తకం చేసి పొందుపరిచారు. ఇప్పుడా బుక్ వండర్ క్రియేట్ చేసింది. కేవలం ఒక్కరోజులోనే అత్యధిక కాపీలు అమ్ముడుపోయి రికార్డులు సృష్టించింది. అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా రాసిన ‘ఏ ప్రామిస్డ్ ల్యాండ్’ పుస్తకం.. రోజురోజుకీ సరిక
బీహార్ ఎన్నికల్లో తమ పార్టీ స్టార్ కాంపెయినర్ల జాబితాను కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్ కు అందజేసింది. పార్టీ చీఫ్ సోనియా గాంధీ, సీనియర్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, గులాం నబీ ఆజాద్, తారిఖ్ అన్వర్, శత్రుఘ్న సిన్హా, రణదీప్ సింగ్ సూర్జేవాలా, తదితరులతో కూడిన మొత్తం 30 మంది పేర్ల లిస్టును �
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా, ఆమె కుమారుడు రాహుల్ సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు హాజరు కాలేరు. మెడికల్ చెకప్ కోసం సోనియా విదేశాలకు బయల్దేరివెళ్లారు. సుమారు రెండువారాలపాటు..
మహారాష్ట్ర ప్రభుత్వంపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ట్వీట్ వార్ కొనసాగుతోంది. ఈ సారి మహరాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంలో భాగంగా ఉన్న కాగ్రెస్ను కంగనా టార్గెట్ చేసింది. ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీని ఉద్దేశిస్తూ వరుస ట్వీట్లు చేసింది.