మానవ సంబంధాలు మంటగాలిసిపోతున్నాయి. తండ్రిబిడ్డలు, తల్లి కొడుకుల సంబంధాలు సైతం కనుమరుగైపోతున్నాయి. పగలుప్రతీకారాలు మాత్రమే రాజ్యమేలుతున్నాయి. చెన్నైలో చోటు చేసుకున్న దారుణ ఘటన ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. పట్టపగలు చుట్టూ
వేసవి సెలవులు ముగిశాయి. తెలంగాణ వ్యాప్తంగా బడి గంటలు మ్రోగాయి.దాదాపు రెండేళ్ల తర్వాత స్టూడెంట్స్ బడిబాట పట్టారు. అయితే వేసవి సెలవులు తర్వాత.. స్కూల్స్ కు వెళ్ళడానికి చాలామంది విద్యార్థులు తమ స్నేహితులను కలుస్తామని..
డబ్బుమీద వ్యామోహంతో విచక్షణ కల్పోయాడో వ్యక్తి. ఆస్తి కోసం కన్నతండ్రినే చంపాలని చూశాడు. స్కూటీ మీద వెళ్తున్న తండ్రిని వెనుక నుంచి కారుతో ఢీకొట్టడంతో బాధితుడు తీవ్ర గాయాలపాలై కోమాలోకి వెళ్లిపోయాడు.
30 ఏళ్ల మహిళ ఏడుస్తున్నారనే కారణంతో పసికందుతో సహా రెండేళ్ల కొడుకును గొంతు నులిమి హత్య చేసి, ఆపై వారి మృతదేహాలను కాల్చివేసినట్లు నాందేడ్ పోలీసులు శుక్రవారం తెలిపారు.
తల్లిదండ్రులు తమ పిల్లల విజయాలను సంబరాలు చేసుకుంటారు. పిల్లలు చేసిన ప్రతి విజయాన్ని చూసి గర్వపడతారు. పాఠశాల, కళాశాల స్థాయిల్లో పిల్లలు సాధించిన విజయాలను ప్రత్యక్షంగా చూసినప్పుడు వారి కళ్లల్లో కనిపించే ఆనందం
హైదరాబాద్ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ కొడుకు తల్లిని దారుణంగా చంపేశాడు. జంగయ్య, భూదేవి దంపతులు P&T కాలనీ లో కాలనీలో నివాసముంటున్నారు. వీరికి సంతానం లేకపోవడంతో సాయి తేజ అనే యువకుడిని దత్తత తీసుకున్నారు.