సోము వీర్రాజుపై కేసు నమోదు చేయడాన్ని ఖండిస్తున్నానని జీవీఎల్ పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం తమ రాజకీయ కార్యక్రమాలను ప్రభుత్వం ఎలా నిరోధిస్తుందంటూ జీవీఎల్ ప్రశ్నించారు.
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుపై ఆలమూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కోనసీమ జిల్లా కొత్తపేట
రాజమండ్రి తెలుగువారి చారిత్రక సంస్కృతికి, తెలుగు వాఙ్మయానికి మూల స్థానమన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా. ఇక్కడకు రావటం తనకు ఆనంద దాయకమన్నారు. మోదీజీ అధికారంలోకి వచ్చాక పథకాలు పరుగులు పెడుతున్నాయని చెప్పారు.
AP Politics: రాష్ట్ర శాసనసభలో ఒక్కటంటే ఒక్క ఎమ్మెల్యే కూడా లేని జనసేన, బీజేపీ వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి ఏకంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థి తమ అధినేత పవన్ కల్యాణేనని జనసేన వర్గాలు చెబుతున్నాయి.
Somu Veerraju: ఆంధ్రప్రదేశ్లో అప్పుడే ఎన్నికల వేడి మొదలైంది. ఓవైపు ప్రతిపక్ష టీడీపీ, అధికార పార్టీ వైసీపీ పోటాపోటీగా ప్రజల్లోకి వెళుతూ రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెంచేశారు. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్...
Bjp vs Ycp: ఆత్మకూర్ ఉప ఎన్నికల వేళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు హాట్ కామెంట్స్ చేశారు. వైసీపీకి దమ్ముంటే తన ఛాలెంజ్ ని స్వీకరించాలన్నారు సోము.
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు (alluri sitarama raju) జయంతి వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరవుతారని సోము వీర్రాజు ప్రకటించారు.
గుంటూరు టౌన్ జిన్నా టవర్ వివాదంతో అట్టుడికింది. గుంటూరులోని శంకర్ విలాస్ సెంటర్లో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. జిన్నా టవర్ పేరు మార్చాలంటూ..
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఫైర్ అయ్యారు. అనేక రాజకీయ అంశాలపై విమర్శలు చేసిన ఆయన..
తెలుగు రాష్ట్రాల పాలిటిక్స్లో ఓ కొత్త ట్రెండ్ కనిపిస్తోంది. ఏపీలో ఎన్నికలకు మరో రెండు సంవత్సరాలుండగానే పొత్తుల ఎత్తులపై కామెంట్లు, కథనాలు జోరందుకున్నాయి. రాజకీయ నాయకుల ప్రకటనలు, స్పందనలతో ఆసక్తికర వాతావరణం ఏర్పడుతోంది. తెలంగాణలో ఎన్నికలకు మరో ఏడాదిన్నర గడువుండగానే