ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీపై టీడీపీ లీడర్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి జగన్ ధనదాహంతో ఊరూ పేరూ లేని మద్యం, కల్తీసారా విక్రయిస్తూ ప్రజల ప్రాణాలు..
నెల్లూరు జిల్లాలోని ఫైర్ పెయిర్ మళ్లీ చెలరేగిపోతున్నారు.. పుష్ప సినిమాలోని డైలాగ్ లాగా తగ్గేదే లే.. అంటున్నారు.. ఈ పాటికే ఆ ఇద్దరూ ఎవరో అర్ధమయ్యే ఉంటుంది.. ఎస్.. వాళ్లే .. మాజీమంత్రి సోమిరెడ్డి, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి..
టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డిపై శేశ్రిత టెక్నాలజీ ఎండీ నర్మదా రెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు కృష్ణపట్నం పోర్ట్ పోలీసులు కేసు నమోదు చేశారు.
నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య మందు పంపిణీ డైలమాలో పడింది. మందు అలస్యంపై మాటల తూటాలు పేలుతున్నాయి. టీడీపీ నేత సోమిరెడ్డి ఆరోపణలపై సీరియస్గా రియాక్ట్ అయ్యారు సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని