గాల్వాన్ వ్యాలీలో చైనా సైనికులతో వీరోచితంగా పోరాడి అమరుడైన. దీపక్ సింగ్ భార్య సైన్యంలోకి అడుగు పెట్టింది. దీపక్ సింగ్ అనుకున్న కలలను నెరవేర్చి చూపించింది. అయితే..
Hidden Picture: చాలా మందికి పజిల్స్ను తెగ ఇష్టపడుతారు. పజిల్స్ను చేజ్ చేయడాన్ని ఆనందంగా, విజయంగా భావిస్తుంటారు. ఇలాంటి ఫజిల్స్, టాస్క్ చేజింగ్లు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండీగా మారాయి.
Two soldiers killed in landmine blast: జమ్మూ కాశ్మీర్లోని నౌషేరా సెక్టార్లో మందుపాతర పేలి ఇద్దరు జవాన్లు వీరమరణం పొందారు. వారిలో ఒక ఆర్మీ అధికారి, ఒక సైనికుడు ఉన్నట్లు
కంటి ముందు కనిపించే వారు ఇట్టే మాయమయ్యే దృశ్యాలను సినిమాల్లో చూస్తుంటాం.. అది కంప్యూటర్ ' మాయాజాలం' టెక్నీక్కే ..కానీ దీన్ని నిజం చేస్తూ ఇజ్రాయెల్ కొత్త ప్రయోగానికి శీకారం చుట్టింది.
వీరమరణం చెందడానికి ఒక రోజు ముందు తన మిత్రుడితో మాట్లాడుతూ ‘ఇవాళ ఉన్నాం.. రేపు ఉండకపోవచ్చు’ అని రాసిన ఆ అమర జవాన్ వాట్సాప్ చాట్ ఇప్పుడు వైరల్ గా మారింది.
జమ్ముకశ్మీర్లో ఉగ్రమూకలతో ప్రాణాలకు తెగించి పోరాడి వీరమరణం చెందిన నలుగురిలో తెలంగాణకు చెందిన మహేశ్ ఒకరుగా, ఆంధ్రాకు చెందిన ప్రవీణ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారు. చిత్తూరు జిల్లా ఐరాల మండలం, రెడ్డి వారి పల్లి కి చెందిన ప్రవీణ్ కుమార్ రెడ్డి వయసు 37 సంవత్సరాలు. ఇండియన్ ఆర్మీలో హవల్దార్ గా పనిచేస్తూ కమాండో ట్రైనింగ్ తీసుకు
లడాఖ్ లో ముగ్గురు సైనిక డాక్టర్లు ఓ సైనికుడికి అత్యవసరంగా అపెండిక్స్ ఆపరేషన్ చేశారు. భూమికి 16 వేల అడుగుల ఎత్తున అతి శీతల వాతావరణంలో ఆ జవానుకు అత్యవసర శస్త్ర చికిత్స చేయడం విశేషం. వాతావరణ పరిస్థితుల కారణంగా అతడిని తూర్పు లడాఖ్ నుంచి లేహ్ కు తరలించలేకపోయారు. మొత్తానికి ఈ సర్జరీ విజయవంతమైందని ఆ వైద్యులు ప్రకటించారు. ఇప�