కాంచనగిరి కొండ ఆలయంలో ఈ నెల 17వ తేదీన అర్దరాత్రి చోరీ జరిగింది. అర్ధరాత్రి ఆలయంలోకి ప్రవేశించిన అజ్ఞాత వ్యక్తి హుండీ పగల గొట్టి నగదు చోరీ చేసి పరారయ్యాడు. ఈ క్రమంలోనే హుండీలో ఓ లేఖ లభించింది.
జంతువులు చేసే అల్లరి చేష్టలు నవ్వులు తెప్పిస్తుంటాయి. కానీ కొన్ని సందర్భాల్లో ఆ సరదా పనులే ఇతరులను తీవ్రంగా ఇబ్బందిపెట్టేస్తాయి. తాజాగా ఇక్కడ ఓ ఏనుగు చేసిన పని అయ్యో పాపం అనిపిస్తుంది..
గుజరాత్ లోని అమ్రేలి జిల్లాలో జాతిపిత గాంధీజీ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. హరికృష్ణ సరస్సు వద్ద ఓ గార్డెన్ సమీపంలో ఇది ముక్కలై కనిపించింది. సూరత్ లోని డైమండ్ మర్చంట్ సావ్ జీ భాయి ధోలకియా ఆధ్వర్యంలోని ధోలకియా ఫౌండేషన్ ఈ విగ్రహాన్ని 2017 లో ఏర్పాటు చేయగా.. 2018 లో ప్రధాని మోడీ దీన్ని ఆవిష్కరించారు. ఈ స�