వరల్డ్కప్ తొలి మ్యాచ్లో కివీస్ చేతిలో శ్రీలంక దారుణంగా ఓడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ అభిమాని శ్రీలంకన్ క్రికెట్ బోర్డు తీరుకు నిరసనగా చెట్టెక్కాడు. ‘తిషారా పెరీరా’ ఆటతీరు మారాలని, అతడిని ఓపెనర్గా పంపాలంటూ డిమాండ్ చేశాడు. దీంతో.. అక్కడి స్థానికులు దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అదికాస్తా వై
ముంబై ఇండియన్స్కు శుభవార్త. శ్రీలంక పేసర్ లసిత్ మలింగా త్వరలోనే జట్టుతో కలిసే అవకాశాలున్నాయి. వరల్డ్కప్ సెలెక్షన్ కోసం ఈ నెల 30 నుంచి జరిగే దేశవాళీ ప్రొవెన్షియన్ వన్డే టోర్నీలో తప్పనిసరిగా ఆడాలని లంక బోర్డు నిబంధన విధించడంతో.. మలింగ స్వదేశానికి పయనమయ్యాడు. ఈ మేరకు బీసీసీఐ లంక క్రికెట్ బోర్డును మలింగా విషయంల�