2024 సార్వత్రిక ఎన్నికలే టార్గెట్.. గెలుపే లక్ష్యంగా రూట్మ్యాప్.. ప్రతిపక్షాలన్నిటినీ ఏకతాటిపైకి తీసుకురావాలని వ్యూహం రచిస్తున్నారు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ.
చైనా కమ్యూనిస్టు పార్టీ శతాబ్ది ఉత్సవాలకు సీపీఎం నేత సీతారాం ఏచూరి. సీపీఐ నేత డి.రాజా హాజరయ్యారు. వీరితో బాటు లోక్ సభ ఎంపీ సెంథిల్ కుమార్, జి. దేవరాజన్ మరి కొందరు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
బీజేపీని సమైక్యంగా ఎదుర్కొనేందుకు బహుజన్ సమాజ్ పార్టీ, ఆప్ పార్టీల మాదిరి ఏపీ (వైసీపీ), తెలంగాణ (టీఆర్ 0ఎస్ )ముఖ్యమంత్రులు ఇతర విపక్షాలతో ఎందుకు చేతులు కలపడంలేదని సీపీఎం సీనియర్ నేత సీతారాం ఏచూరి ప్రశ్నించారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ గణతంత్ర దినోత్సవం రోజున రైతులు దేశ రాజధాని ఢిల్లీలో చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ..,
సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇవాళ ఉదయం సీతారాం ఏచూరి ఢిల్లీ నుంచి శ్రీనగర్ చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి నేరుగా తారిగామి నివాసానికి వెళ్లిపోయారు. తారిగామి మాజీ ఎమ్మెల్యే, సీపీఎం నేత. ఏచూరికి మంచి స్నేహితుడు కూడా .. అయితే ఆయన ఇటీవల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో అతనిని చూసి ఆరోగ్య పరిస్థితి కనుక్కొనేందుకు సీతార�
శ్రీనగర్ ఎయిర్ పోర్టులో సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిని అరెస్టు చేశారు. కశ్మీర్లో ఆ పార్టీ ఎమ్మెల్యే తరిగమితో పాటు ఇతర కార్యకర్తలను ఆయన కలుసుకునేందుకు వెళ్లారు. అయితే పోలీసులు ఏచూరిని ఎయిర్పోర్ట్లోనే అడ్డుకున్నారు. ప్రస్తుతం ఆర్టికల్ 370 రద్దుతో శ్రీనగర్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
హిందూ మతం హింసకు అతీతమైనది కాదని ఏచూరి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. రామాయణ, మహాభారతాల్లో ఉన్నదంతా హింసేనని ఏచూరి చేసిన వ్యాఖ్యలపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ఏచూరిపై ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ పోలీసులకు యోగా గురువు రాందేవ్ బాబా ఫిర్యాదు చేశారు. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే రామాయణ, మహాభారతాలను ఏచూరి �
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను దుర్యోధనుడు, దుశ్శాసనుడితో పోల్చారు సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ. పశ్చిమ బెంగాల్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం రాజకీయ మహా భారతం కొనసాగుతోందని వ్యాఖ్యానించారు. ‘100 మంది కౌరవ సోదరుల్లో మనం
థానే : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సీపీఎం జాతీయ నాయకుడు సీతారాం ఏచూరిలకు థానే కోర్టు నోటీసులు జారీ చేసింది. జర్నలిస్టు గౌరీ లంకేష్ హత్య కేసులో ఆర్ఎస్ఎస్ హస్తం ఉందంటూ చేసిన ఆరోపణలపై ఆర్ఎస్ఎస్ కార్యకర్త వివేక్ చంపనేర్కర్ వీరిపై పరువునష్టం దావా వేశారు. ఈ కేసు విచారణలో భాగంగా ఏప్రిల్ 30వ తేదీన కోర్టుకు హ�