చేనేత రంగానికి చేయూతనిచ్చేలా తెలంగాణకు ప్రాధాన్యత ఇవ్వాలంటూ కేంద్రమంత్రి పీయూష్ గోయల్కు రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. తెలంగాణ టెక్స్టైల్ రంగంలో పలు పెట్టుబడులను ఆకర్షించగలిగిందన్న విషయాన్ని గుర్తు చేశారు.
అవును.. తెలంగాణ రాష్ట్రంలోని సిరిసిల్ల నేత కార్మికులకు ఇప్పుడు చేతినిండా పని దొరుకుతుంది. నిన్నమొన్నటి వరకు తెలంగాణ ప్రభుత్వం అందించే బతుకమ్మ చీరల తయారీతో బిజీగా
Photo Goes Viral in Social Media: తెలంగాణాలో పలు జిల్లాల్లో వర్షాలు, వరదలు భీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా భారీ వర్షంతో తడిచిముద్దవుతుంది. గత రాత్రి నుంచి..
ప్రాణవాయువును అందించే చెట్లను ప్రతి ఇంట్లోనూ పెంచాలని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణలో ఇవాళ్టి నుంచి పట్టణ, పల్లె ప్రగతి, హరితహారం కార్యక్రమాలు మొదలయ్యాయి.
Sircilla Road Accident: రాజన్నసిరిసిల్ల జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎల్లారెడ్డిపేట మండలంలో ఓ ఆటో బోల్తా పడింది. దీంతో అందులో ఉన్న 18 మందికి గాయాలయ్యాయి...