న్యాయబద్ధంగా, శాంతియుతంగా ఆందోళన చేస్తున్న గౌరవెల్లి భూ నిర్వాసితులపై పోలీసులు అర్ధరాత్రి దారుణంగా దాడి చేశారంటూ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
Siddipet: సిద్ధిపేట జిల్లాలో అక్కన్న పేట మండలం గుడాటిపల్లిలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. గౌరవెల్లి ప్రాజెక్టు ట్రయల్రన్ను భూ నిర్వాసితులు అడ్డుకుంటామని ప్రకటించారు..
చార్జింగ్ పెట్టిన బైక్ పేలడంతో ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. అర్ధరాత్రి టైమ్లో ఒక్కసారిగా శబ్ధం రావడంతో ఇంట్లో నుంచి కుటుంబసభ్యులు పరుగులు తీశారు.
మృతులందరూ ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. జగదేవపూర్ మండలానికి చెందిన ఓ కుటుంబం ఆటోలో మెదక్ జిల్లాలోని తూప్రాన్ వెళ్తుండగా.. అలిరాజ్పేట వద్ద ఈ యాక్సిడెంట్ జరిగింది.
ఈత కోసం జలాశయంలో దిగిన యువకులు.. లోతు ఎక్కువగా ఉండటంతో నీటిలో మునిగిపోయారు. ఇది చూసిన కొందరు పోలీసులకు సమాచారం అందించారు.
దుబ్బాక మండలం చిన్ననిజాంపేటకు చెందిన కోనాపురం చంద్రశేఖర్ (24) కు తొగుట మండలం గుడికందుల గ్రామానికి చెందిన శ్యామల (19) తో గత మార్చి 23న పెళ్లయింది.
ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, క్రైస్తవ మత ప్రభోదకుడు కేఏ పాల్పై దాడి జరిగింది. సిద్దిపేట జిల్లా జక్కాపూర్లో కేఏపాల్పై ఓ వ్యక్తి ఎటాక్ చేశాడు. రైతులను పరామర్శించడానికి వెళ్లిన కేఏ పాల్ పై జిల్లెల్ల గ్రామానికి..
Mallanna Sagar project: దేశంలోనే అతి పెద్ద రిజర్వాయర్ అయిన మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణంలో మహిళామణుల పాత్ర ఎంతో కీలకం.. మొదటి నుంచి చివరి వరకు వివిధ పనుల్లో మగువలు..
యాదాద్రి నర్సన్నకు... స్వర్ణ వితరణ కొనసాగుతోంది. సామాన్యులు మొదలు ప్రముఖుల వరకు.. తోచినంత బంగారాన్ని స్వామి వారికి సమర్పించుకుంటున్నారు. గురువారం సిద్ధిపేట జిల్లా ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి హరీశ్రావు స్వామివారిని దర్శించుకున్నారు.
ఇప్పటికీ చాలామంది పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాలంటేనే జంకుతారు. తనకు జరగిన అన్యాయాన్ని పోలీసులకు చెప్పాలంటేనే భయపడుతారు.