ఇప్పుడు కూడా అలెర్ట్ కాకపోతే .... లోపాలు, వైఫల్యాలపై నిర్మొహమాటంగా చర్చించకపోతే.. ఇక కాంగ్రెస్ కోలుకోవడం కష్టమే. ఇది గమనించే కాంగ్రెస్ చింతన్ శిబిర్ ఏర్పాటు చేసుకుంది. సరైన దిశా లేకుండా నడిసంద్రంలో నావలాగా సాగిపోతున్న పార్టీకి ఓ చుక్కానిగా మారి..రోడ్ మ్యాప్ను సిద్ధం చేయాల్సిన కీలక మీటింగ్ ఇది.
కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. సీరియస్గా జరుగుతున్న లోక్సభలో తన ముందు ఉన్న బలపై పడుకోని, ఎన్సీపీ ఎంపీ సుప్రియాసూలేతో ముచ్చట్లు పెట్టాడు.
Congress Leader Praises PM Modi: కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ శశి థరూర్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడూ కూడా రాజకీయంగా ఏదో వ్యాఖ్యలు చేస్తూ.. వార్తల్లో నిలుస్తుంటారు.
పార్లమెంట్ అందాన్ని పొగిడేశారు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ . అయితే ఆ పొగడ్తకు ఉపయోగించిన సెల్ఫీపై వివాదం రాజుకుంది. మహిళా ఎంపీలను కించపర్చారని థరూర్పై విమర్శలు వెలువెత్తాయి.
ట్వీట్ వార్ ఆగడం లేదు. మాటల యుద్ధానికి ఎండ్ కార్డు పడటం లేదు. కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య ట్విట్టర్ వార్ కొనసాగుతూనే ఉంది. కాంగ్రెస్ నేత శశిథరూర్పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
టీకాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సారీ చెప్పారు.. ఎవరికి చెప్పారూ అంటే ఆ పార్టీ ఎంపీ, జాతీయ నేత శశిథరూర్కి. అసలు సారీ చెప్పాల్సిన అవసరం ఏమొచ్చిందీ అంటే అడ్డగాడిద అని కామెంట్ చేసినందుకు.