మెసేజింగ్ ప్లాట్ఫారమ్ వాట్సాప్లో ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. IIPB ఖాతా బ్యాలెన్స్ని తనిఖీ చేయడం,
మీరు ఏదైనా పనిమీద బయటకు వెళ్లాలనుకునేవారు ఉబెర్ క్యాబ్, ఆటో లేదా బైక్ను బుక్ చేసుకుంటారు కదా. అలా క్యాబ్ బుక్ చేసుకున్న ఓ మహిళకు ఉబెర్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. అతి తక్కువధరలో హెలిక్యాప్టర్ సేవలను అందుబాటులో ఉంచింది.
Maruti Suzuki: ఇండియా కార్ల కోసం ఆన్లైన్ ఫైనాన్సింగ్ ప్లాట్ఫామ్ 'స్మార్ట్ ఫైనాన్స్'ను ప్రారంభించింది. సంస్థకు చెందిన ఈ ప్లాట్ఫాం ద్వారా కార్ లోన్స్ అందించేందుకు..
HDFC Customers Alert: మీరు హెచ్డీఎఫ్సీ బ్యాంకు వినియోగదారులా..? అయితే ఈ విషయాన్ని తప్పకుండా తెలుసుకోవాల్సిందే. దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు అయిన హె..
దేశంలో కోవిడ్ పై పోరును ప్రభుత్వం ఉధృతం చేసింది. ఇందులో భాగంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (భారత వైమానిక దళాన్ని) ని రంగంలోకి దించింది. దేశ వ్యాప్తంగా వివిధ ఆసుపత్రులు,
Mahindra Cargo Services: ప్రముఖ ఇంటిగ్రేటెడ్ థర్డ్ పార్టీ లాజిస్టిక్స్ సంస్థ మహీంద్రా లాజిస్టిక్స్ లిమిటెడ్ (ఎంఎల్ఎల్) కొత్తగా కార్గో సేవలను ప్రారంభించింది. ఈడెల్’బ్రాండ్
అఖిలాండకోటి బ్రహ్మాంఢనాయకుడు తిరుమల శ్రీవారి నిన్నటి(శనివారం) హుండీ ఆదాయం రూ.1.92 కోట్లుగా లెక్కతేలింది. మొత్తంగా 20,269 మంది భక్తులు నిన్న శ్రీవారిని దర్శించుకున్నారు. 6,613 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఈరోజు తిరుమలలో స్వామివారికి పౌర్ణమి గరుడసేవ నిర్వహించనున్నారు. కోవిడ్ కారణంగా ఆలయంలో ఏకాంతంగా అర్చకులు ఈ క్రతువును
దేవదేవుడు తిరుమల శ్రీవారి నిన్నటి(మంగళవారం) హుండీ ఆదాయం రూ.1.22 కోట్లుగా లెక్కతేలింది. మొత్తంగా 20,315 మంది భక్తులు నిన్న శ్రీవారిని దర్శించుకున్నారు. 7,145 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నవంబర్ నెల రూ.300 దర్శన టికెట్ల కోటాను నిన్న టీటీడీ విడుదల చేసింది. నవంబర్ మొదటివారం నుండి ఆర్జిత బ్రహ్మోత్సవం, డోలోత్సవం, సహస్ర దీపాలంకరణ �