సెప్టెంబర్ 17. తెలంగాణ విమోచన దినమా? విలీనమా? విద్రోహమా? ఈ మూడింటిపై ఎవరి వాదన వారిదే. బీజేపీ మాత్రం ఇది విమోచనమే అంటోంది. ఆ వాదనను మిగిలిన పక్షాలు తప్పుబడుతున్నాయి. ఈ వివాదం ఇలా కొనసాగుతున్న నేపథ్యంలో గవర్నర్...
ఆంధ్రప్రదేశ్లోని అన్ని యాజమాన్యాల పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఆన్లైన్ అడ్మిషన్ల ప్రక్రియ ఇవాళ్టి నుంచి (సెప్టెంబర్ 17) మొదలువుతుంది.
సెప్టెంబర్ 17ను అధికారికంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరపాలని బీజేపీ నేత ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. ప్రపంచంలో స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోలేని ఏకైక జాతి తెలంగాణ జాతి అన్నారు.
తెలంగాణలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటన ఖరారైంది. ఈ నెల 17వ తేదీన రాష్ట్రానికి అమిత్ షా రానున్నట్లు పార్లమెంటు సభ్యులు సోయం బాపూరావు ప్రకటించారు.
తెలంగాణపై క్రమంగా ఫోకస్ పెంచుతోంది భారతీయ జనతా పార్టీ.. వరుసగా కేంద్ర నాయకత్వం రాష్ట్రంలో పర్యటిస్తూ.. రాష్ట్ర నాయకత్వాన్ని అలర్ట్ చేస్తోంది.
సెప్టెంబరు 17 న ప్రధాని మోదీ 70 వ వడిలో అడుగు పెడుతున్నారు. ఆయన జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ రోజు నుంచి 'సేవా సప్తాహ్ ' ని పాటించాలని బీజేపీ నిర్ణయించింది. అంటే వారం రోజుల..
ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజును పురస్కరించుకొని ‘సేవా సప్తాహ్’పేరుతో వివిధ సేవాకార్యక్రమాలు నిర్వహించేందుకు భాజపా వర్గాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. సెప్టెంబర్ 17న మోదీ పుట్టినరోజు కావడంతో 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు దేశవ్యాప్తంగా వారం రోజుల పాటు వివిధ సేవా కార్యక్రమాలు, స్వచ్ఛతా కార్యక్రమాలను భాజపా కార్యకర్తలు
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జాతీయవాదాన్ని మతవాదంతో ముడిపెడుతూ వ్యాఖ్యలు చేయడం సరికాదని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని దత్తాత్రేయ డిమాండ్ చేశారు. కేసీఆర్ 15 ఆగస్టు జాతీయ జెండా ఎగురవేస�
సెప్టెంబర్ 17న తెలంగాణలో భారీ సభను ఏర్పాటు చేస్తామని కేంద్రమంత్రి కిషన్రెడ్డి తెలిపారు. విమోచన దినోత్సవ సభకు అమిత్షా వస్తారని చెప్పారు. మజ్లిస్ ఒత్తిడితోనే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినం నిర్వహించడం లేదన్నారు. తెలంగాణలో అధికారంలోకి రావటమే తమ లక్ష్యమని కిషన్రెడ్డి చెప్పారు. అయోధ్య విషయం కోర్టు పరిధిలో ఉం�