ఈస్టిండియా కంపెనీ కంటే బ్రిటీషర్లు కాస్త ఉదారంగా ఆలోచించి రాజద్రోహం అంశాన్ని పక్కన పెట్టారా అని చాలా మంది అనుకున్నారు. కానీ చివరికి పదేళ్ళకు గానీ పొరపాటును గుర్తించలేదు. 1870లో 113 సెక్షన్ పొరపాటున మిస్సయ్యిందని గ్రహించారు. దానికి సెక్షన్ 124ఏ రూపంలో ఐపీసీలో మళ్ళీ చొప్పించారు.
రాజద్రోహం.. రాజులే లేనప్పుడు ఇక ద్రోహమెక్కడిది? ప్రజాస్వామ్య భారతంలో రాజద్రోహ చట్టానికి పనేంటి? ఇదే ప్రశ్నని సుప్రీంకోర్టు కేంద్రానికి సంధించింది. ఇక చాలు. రాజద్రోహ కేసులు నమోదు చేయొద్దు. అర్జెంటుగా ఈ చట్టాన్ని మళ్లీ సమీక్షించండి. జులైలో విచారణ ఉంటుందని తేల్చి చెప్పింది సుప్రీంకోర్టు.
రాజద్రోహం చట్టం(sedition law) 124A అమలుపై సుప్రీం కోర్టు(Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ చట్టాన్నిప్రభుత్వం పునః సమీక్షించే వరకు కొత్త కేసులు రిజిస్టర్ చేయకుండా ఉంటారని ఆశిస్తున్నట్టు పేర్కొంది...
దేశంలో దుర్వినియోగమవుతున్న కారణంగా రాజ ద్రోహం చట్టం(Sedition Law)పై సుప్రీంకోర్టు (Supreme Court ) సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఈ చట్టాన్ని నిలుపుదల చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది...
Supreme Court on Sedition Law: వలస రాజ్యం నాటి ఈ చట్టాన్ని పునః సమీక్షించేందుకు ప్రభుత్వం అంగీకరించడంతో కోర్టు తాజా ఆదేశాలు జారీ చేసింది. ఇండియన్ పీనల్ కోడ్లోని..
సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాజద్రోహం సెక్షన్ 124(ఏ) రద్దు కోరుతూ దాఖలైన పిటిషన్ పై విచారణ జరిగింది. మహాత్మా గాంధీ నోరు మూయించేందుకు బ్రిటిష్ వారు...
వ్యాక్సినేషన్లపైనా, వైద్యులపైనా బాబారాందేవ్ బాబా చేసిన తప్పుడు ప్రచారాన్ని ఆపాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రధాని మోదీని కోరింది. ఈ మేరకు ఆయనకు లేఖ రాస్తూ..