కృష్ణా తీరం వెంట ఉండే ఈ ప్రాంతం గత కొంతకాలంగా అసాంఘీక కార్యాకలాపాలకు అడ్డాగా మారిందనే ఆరోపణలున్నాయి. ఈ ఆరోపణలకు ఆధారంగా కృష్ణ నదిలో ఏడాది క్రితం గ్యాంగ్ రేప్ జరిగింది. ఈ ప్రాంతం
ప్రపంచంలో మనం ఎక్కడ ఉన్నా, మన తల్లిదండ్రులతో ఉన్నప్పుడు మాత్రమే మనం వంద శాతం సురక్షితంగా ఉన్నామని భావిస్తాం..ఇప్పుడు ఎంత Z + సెక్యూరిటీ ఉన్నా, మన అమ్మనాన్నలతో మనకు లభించే భద్రత మరెక్కడా ఉండదు.. సెక్యూరిటీ అలర్ట్ వీడియో ఇది..
Armed Forces Special Powers Act: సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం-AFSPA పరిధిని కుదిస్తూ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈశాన్య రాష్ట్రాల్లోని 36 జిల్లాలను ఈ జాబితా
మూడు దఫాలుగా జరిగిన చర్చలు విఫలమవ్వడంతో రష్యా సైన్యం.. ఉక్రెయిన్పై దాడులను తీవ్రతరం చేసింది. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు.
Minister Srinivas Goud murder case: తెలంగాణ మంత్రి శ్రీనివాస్గౌడ్ హత్యకు కుట్రను హైదరాబాద్ పోలీసులు భగ్నం చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన తెలంగాణ నుంచి దేశ రాజధాని ఢిల్లీ వరకు కలకలం రేపింది.
Minister Srinivas Goud murder case: మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసుపై పోలీసులు వేగవంతంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు నిందితుల నుంచి కీలక ఆధారాలను సేకరించారు.
ఓ వైపు మంత్రి శ్రీనివాస్గౌడ్కు సెక్యూరిటీ పెంపు.. ఇంకోవైపు కస్టడీ పిటీషన్పై విచారణ.. హత్యకు కుట్ర కేసులో కీలక పరిణామాలుగా కనిపిస్తున్నాయి. తెలంగాణ మంత్రి శ్రీనివాస్గౌడ్కు మరింత భద్రత పెంచాలని రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం నిర్ణయించింది.
China Apps Ban: చైనా యాప్ ల విషయంలో భారత్ మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. ఇంతకు ముందు సెక్యూరిటీ కారణాలు చూపుతూ గత సంవత్సరం జూన్ లో 59, సెప్టెంబర్ లో 118 యాప్ లను బ్యాన్ చేసింది. తాజాగా మరో..
Pawan Kalyan: ప్రధాని నరేంద్ర మోడీ పలు అభివృద్ధి పనులను శంకుస్థాపన చేయడం కోసం పంజాబ్ వెళ్తున్న సమయంలో.. రాష్ట్రంలో అడుగు పెట్టకుండా కొంతమంది ప్రధాని మోడీ కాన్వాయ్ ని..
ప్రధానమంత్రి నరేంద్రమోడీ భద్రతలో లోపంపై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని న్యాయమూర్తులు సూర్యకాంత్, హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.