Green Energy Corridor: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈరోజు పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ఇందులో రెండో దశ గ్రీన్ ఎనర్జీ కారిడార్కు ఆమోదం లభించింది.
భారత్లో జరగాల్సిన ఐపీఎల్ 14 వ సీజన్.. సగం మ్యాచులు అవ్వగానే కరోనా కారణంగా అర్థాంతరంగా ముగిసిపోయింది. దీంతో మిగిలిన మ్యాచులు నిర్వహించి, ఐసీఎల్ను పూర్తిచేయాలని ప్లాన్ చేసిన బీసీసీఐ ..
కరోనా వైరస్ పుట్టుకపై రెండో దశ దర్యాప్తు జరగాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇంకా ప్రతిపాదిస్తుండగానే.. అబ్బే ..అక్కర్లేదంటూ చైనా తిరస్కరించింది. వైరస్ అరిజిన్ పై ఈ సెకండ్ ఫేజ్ లో ముమ్మరంగా ఇన్వెస్టిగేషన్ జరగాలని చైనా లోని వూహాన్ ల్యాబ్, మార్కెట్ల ఆడిటింగ్...
APSET certificate: ఏపీ రాష్ట్ర స్థాయి అర్హత పరీక్ష ఏపీ సెట్ (APSET) 2020 సర్టిఫికెట్ల పరిశీలనను వాయిదా వేసినట్టు ఏపీ సెట్ మెంబర్ సెక్రటరీ ఆచార్య కె.శ్రీనివాసరావు...
వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసింది కేంద్రం. వచ్చే శుక్రవారం దేశవ్యాప్తంగా రెండోసారి వ్యాక్సిన్ డ్రైరన్ను నిర్వహిస్తోంది కేంద్రం. అన్ని జిల్లాల్లో డ్రైరన్ నిర్వహిస్తారు. వ్యాక్సిన్ పంపిణీపై ...
హైదరాబాద్ విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం భారీ ప్రణాళికలు వేస్తోంది. అందులో భాగంగానే... మెట్రో రైలు మలి విడత పనులకు శ్రీకారం చుట్టబోతోంది.
మహారాష్ట్రలో కరోనా వికృతరూపం దాల్చుతోంది. రోజు రోజుకీ కొత్త కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒక్కరోజులోనే రికార్డు స్థాయి కేసులు నమోదైన పుణేలో రెండో దఫా లాక్డౌన్ విధించాలని నిర్ణయించారు.