తెలుగు వార్తలు » Schools Shut
కరోనా వైరస్ కారణంగా గత మార్చి నెల నుంచి పలు దేశాల్లో..ముఖ్యంగా ఇండియాలో స్కూళ్ళు మూసివేసిన ఫలితంగా భారీ నష్టం సంభవించే అవకాశాలున్నాయని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. విద్యా సంస్టల క్లోజర్ తో సుమారు 400 బిలియన్ డాలర్లకు పైగా లాస్ రావచ్ఛు.. పైగా విద్యార్థుల్లో చదవాలన్న లేదా నేర్చుకోవాలన్న ఆసక్తి కూడా తగ్గిపోవచ్చు అని ఈ బ్
ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రయివేట్, ఎంసీడీ, ఎన్డీఎంసీ స్కూళ్లన్నీ ఈ నెల 31 వరకు మూసివేయనున్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా చూసేందుకు ఢిల్లీ ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. తక్షణమే ఈ ఆదేశాలు అమలులోకి వస్తాయని డిప్యూటీ సీఎం
కేరళలో వరుణుడి ప్రభావం ఇంకా కొనసాగుతోంది. తాజాగా పెరియార్ నదిపై ఉన్న ఆనకట్టలో వరద ఉద్ధృతి పెరగడంతో కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలోకి భారీగా వరద నీరు ప్రవేశించింది. రన్వేపైకి నీరు రావడంతో ఎయిర్పోర్ట్ను తాత్కాలికంగా మూసివేశారు. ఆదివారం మధ్యాహ్నం 3గంటల వరకు విమానాశ్రయంలో సేవలను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్ర