తెలుగు వార్తలు » School Teacher
సాయం చేసిన వ్యక్తినే దారుణంగా హతమార్చారు దుండగులు. తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వాలని అడిగినందుకు హత్యకు గురయ్యాడు ఓ ఉపాధ్యాయుడు.
దేశ దేశాలకు విస్తరించిన కోవిడ్-19 భారత దేశాన్ని వణికిస్తోంది. వ్యాక్సిన్ రాకతో విముక్తి కలుగుతుందనుకుంటే అదే తీరును కొనసాగిస్తోంది.
వృత్తి ప్రైవేట్ టీచర్.. ప్రవృత్తి ఎమ్మెల్యే. నిత్యం నియోజకవర్గంలోని ప్రజల సమస్యలతో బిజీగా ఉండే ఆ ఎమ్మెల్యే టీచర్ అవతారం ఎత్తాడు...
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విజృంభణ ఏమాత్రం తగ్గడం లేదు. రోజు రోజుకీ అంతకంతకు కొత్త కేసులు వెలుగు చూస్తూనే ఉన్నాయి.
ఓ పైవేటు స్కూల్ టీచర్ పైశాచికం ప్రదర్శించింది. స్టడీ అవర్లో పిల్లాడు అల్లరి చేశాడనే నెపంతో ఇష్టం వచ్చినట్లుగా చితకబాదింది. కృష్ణ జిల్లా నందిగామలోని శ్రీ చైతన్య స్కూల్ లో రెండో తరగతి విద్యార్ధి పఠాన్ ఖాన్ ను క్లాస్ టీచర్ జయలక్ష్మీ చితకబాదింది… విషయం తెలుసుకున్న పఠాన్ తల్లి పాఠశాలకు చేరుకుని ప్రిన్సిపల్ ని నిలదీ�
విద్యాబుద్దులు నేర్పించే గురువుతోనే విద్యార్థులు విధి రౌడీల్లా రెచ్చిపోయి ప్రవర్తించారు. మహిళా టీచర్ను చుట్టుముట్టిన స్టూడెంట్స్ ఆమెపై దాడి చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాయ్బరేలిలో చోటుచేసుకుంది. రాయ్ బరేలీలోని గాంధీ సేవా నికేతన్లో అనాథ పిల్లల కోసం పనిచేస్తున్న మమతా దూబేపై ఈ నెల 11న (నవంబర్) దాడి జరిగింది. విద్