తెలుగు వార్తలు » schemes
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రజాపాలనలో తనదైన ముద్రవేసుకుంటున్నారు. ఎన్నికల హామీల్లో ప్రకటించిన నవరత్న పథకాలు మాత్రమే కాకుండా ప్రజలకు అవసరమైన అనేక పథకాలను అమల్లోకి తీసుకువస్తున్నారు. పరిస్థితులకు అనుగుణంగా..
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఇవాళ(జూలై 29న) 211 రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమీక్ష సమావేశం జరిగింది...
ప్రభుత్వ పథకాలకు నేతలు, పార్టీల పేర్లు పెట్టడాన్ని సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే.. దాఖలైన పిటిషన్ను తోసిపుచ్చింది సుప్రీం. ఇటువంటి పిటిషన్లను ప్రోత్సహించలేమని ద్విసభ్య ధర్మాసనం తెలిపింది. ప్రభుత్వ పథకాలకు నేతలు, పార్టీల పేర్లపై సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు తుడి ఇంద్రసేనారెడ్డి, దొంతి నరస�
తిరువూరు: కృష్ణా జిల్లా తిరువూరులో జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ప్రజలకు పలు హామీలిచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్ధులందరినీ తాము చదివిస్తామని, అందరికీ ఉద్యోగాలు వచ్చేలా చూస్తామని చెప్పారు. ఖాళీగా ఉన్న రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేస్తాం. ప్రతి సంవత్సరం జ
రాయచోటి: ఎన్నికల ప్రచారంలో భాగంగా రాయచోటిలో ఏపీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు బహిరంగ సభలో మాట్లాడారు. అభివృద్ధి కోసం తాను ఎంతవరకైనా కష్టపడతానని, సంపద సృష్టిస్తానని చెప్పారు. ఆ సృష్టించిన సంపదను మళ్లీ ప్రజలకే ఇస్తానని అన్నారు. ఆస్తులను వదులుకుని కట్టుబట్టలతో ఇక్కడికి వచ్చాం. వృద్ధులకు రూ. 200 పింఛన్ను రూ. 2 వేలకు పెం
హెల్సింకి: ఫిన్లాండ్ దేశంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఆ దేశ ప్రధాని జుహా సిపిలా అకస్మాత్తుగా తన పదవికి రాజీనామా చేశారు. ప్రధాని తప్పుకోవడంతో ప్రభుత్వం కూడా రద్దయిపోయింది. ఫిన్లాండ్లో సామాజిక ఆరోగ్య పథకాన్ని తీసుకురావాలని ఫిన్లాండ్ ప్రధానిగా సిపిలా చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. కానీ సంకీర్ణ ప్రభుత్వం కా�