తెలుగు వార్తలు » scheme
యాసంగి సీజన్కు సంబంధించి పంట సాయం కోసం రైతుబంధు పంపిణీని సోమవారం నుంచి ప్రభుత్వం ప్రారంభించింది.
గుమ్మంముందు చెత్తకుప్పలతో దర్శనమిస్తున్న ఇవి.. కృష్ణా జిల్లా మచిలీపట్నం, వుయ్యూరు లోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ లు...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ‘'వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష' పథకం ప్రారంభంకానుంది. దాదాపు 100 ఏళ్ల
పశువుల పేడను రైతులు రకరకాలుగా ఉపయోగిస్తుంటారు. కొందరు పిడకలు చేసి వంట చేసుకోవటానికి వాడుతుంటారు. మరికొందరు పెద్ద మొత్తంలో పేడను సేకరించి పొలాలకు ఎరువుగా వినియోగిస్తుంటారు. ఇంకొన్ని ప్రాంతాల్లో గోబర్ గ్యాస్ వినియోగం కూడా అందుబాటులో ఉంటుంది.
ఏపీ సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అమ్మఒడి పథకాన్ని ఇంటర్మీడియట్ విద్యార్ధులకు అందించాలని నిర్ణయించారు. ఈ పథకం కేవలం ప్రభుత్వ పాఠశాలలకేనా..లేక ప్రైవేటుకు కూడా వర్తిపంజేస్తారా అనే విషయంలో మొన్నటివరకు తర్జనభర్జన పడ్డారు. అయితే ఈ పథకాన్ని ప్రైవేటు స్కూళ్లకు కూడా వర�
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు బంధు పథకం సాయాన్ని పెంచుతూ జీవో జారీ చేసింది. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ పథకం కింద ఎకరాకు ఇస్తున్న రూ. 4వేల సాయాన్ని రూ. 5వేలకు పెంచింది. కాసేపటి క్రితమే ముఖ్యమంత్రి కార్యాలయం జీవోను విడుదల చేసింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీఎం కేస
విజయవాడ: నేడు మహిళలకు శుభదినమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. పసుపు-కుంకుమ పథకం కింద రెండో విడత సొమ్మును నేడు మహిళల ఖాతాలో వేయనున్నట్టు ఆయన తెలిపారు. టీడీపీ నాయకులు, బూత్ లెవల్ కన్వినర్లతో అమరావతిలో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్లో చంద్రబాబు మాట్లాడుతూ రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఒక్కో మహిళ ఖాతాలో రూ. 3,500 డ�
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో నష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోడానికి “అన్నదాత సుఖీభవ” పథకాన్ని ప్రకటించింది. ఈ పథకంపై బుధవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంది. అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతు కుటుంబానికీ రూ.10వేలు అందజేయాలని కేబినెట్ నిర్ణయించింది. కేంద్రం ప్రకటించిన