తెలుగు వార్తలు » Scanner
చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పలడ్డరన్న ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ఉచ్చు బిగిస్తోంది. మూడు స్వచ్ఛంద సంస్థల ద్వారా వివిధ చట్ట ఉల్లంఘనపై దర్యాప్తు చేయడానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇంటర్ మినిస్టీరియల్ కమిటీని ఏర్పాటు చేసింది.