తెలుగు వార్తలు » scam
Bank Officials Scam: తూర్పు గోదావరి జిల్లాలోని అంబాజీపేటలోని ఓ జాతీయ బ్యాంకులో (ఆంధ్రబ్యాంక్ యూనియ్ బ్యాంక్) కౌలు రైతుల
ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజక వర్గ పరిధిలో పేదింటి ఆడబిడ్డలకు అందాల్సిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల్లో భారీ స్కాం చోటుచేసుకుంది. ఈనెల 6న జరిగిన స్థానిక జ్ఞానేశ్వర్ హత్య కేసు విచారణతో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. సిరికొండ మండలం పొన్న గ్రామానికి చెందిన బగునూరి సుమన బాయి అనే మహిళకు ఏకంగా రెండు సార్లు కళ్యాణలక్ష్�
OLX అంటే తెలియని వారుండరు. పాత వస్తువులు కొనడం, అమ్మడం వంటి లావాదేవీలకు బాగా ఉపయోగపడే ఆప్ ఇది ... కానీ ఇప్పుడది సైబర్ నేరగాళ్లకు అడ్డా గా మారింది.
దిల్లీ: రఫేల్ యుద్ధ విమానాల రాకతో మన వైమానిక దళ సామర్థ్యం పెరగుతుందని ఇండియన్ ఎయిర్ఫోర్స్ వైస్ చీఫ్ అనిల్ ఖోస్ల అన్నారు. రఫేల్పై రాజకీయ రగడ జరుగుతోన్న నేపథ్యంలోనే ఆయన ఈ విధంగా స్పందించారు. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది సెప్టెంబరు నాటికి తొలి రఫేల్ యుద్ధ విమానం భారత్కు రానున్నట్లు తెలిపారు. ఫ్రాన్స్లో డెలివరీ