తెలుగు వార్తలు » SC
Supreme Court: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షల కోసం.. అభ్యర్థులకు అదనపు అవకాశం ఇవ్వడం వీలుకాదంటూ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు..
కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులు...
ఈ నెల 26 న గణ తంత్ర దినోత్సవం నాడు అన్నదాతల ట్రాక్టర్ ర్యాలీ శాంతి భద్రతల పరిధిలోకి వస్తుందని, అందువల్ల దీనిపై ఢిల్లీ పోలీసులే నిర్ణయం తీసుకోవాలని..
ఈ నెల 26 న గణతంత్ర దినోత్సవం నాడు తాము ఢిల్లీ-హర్యానా బోర్డర్ లోనే ట్రాక్టర్ ర్యాలీ నిర్వహిస్తామని, రెడ్ ఫోర్ట్ వద్ద కాదని రైతు సంఘాలు ప్రకటించాయి
కరోనాకు తర్వాత దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారి జీవితాల్లో చీకట్లు కమ్ముకున్నాయి. 77 శాతం మందికి సరైన ఆహారం దొరకడం లేదని, 56 శాతం మందికి కనీస ఉపాధి కరువైందని రైట్ టు ఫుడ్ క్యాంపేన్, హంగర్ వాచ్ జరిపిన సర్వే తేలింది.
సిద్ధాంత్ బాత్రా అనే విద్యార్థి పోరాటం ఫలించింది. తనకు సీటు కేటాయించాలని సుప్రీం కోర్టును ఆశ్రయించిన ఆ విద్యార్థికి న్యాయమే జరిగింది. ఐఐటీ బొంబాయి విశ్వవిద్యాలయం సదరు విద్యార్థికి సీటు కేటాయించాలని ధర్మాసనం సూచించింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో సరికొత్త పథకానికి ఇవాళ శ్రీకారం చుట్టారు. ‘జగనన్న వైఎస్సార్ బడుగు వికాసం’ ప్రారంభించారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలను తయారు చేయడం కోసం 2020–23 ప్రత్యేక పారిశ్రామిక విధానాన్ని ముఖ్యమంత్రి విడుదల చేశారు. ఎస్సీ, ఎస్టీలు శ్రామికులుగా మిగిలిపోయే కాలం పో
గిరిజన గురుకులాల పాఠశాలల్లో చేరాలనుకునే విద్యార్థులకు గుడ్ న్యూస్. ఎంట్రెన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు. ఇందు కోసం ఎస్సీ, ఎస్టీ, జనరల్ గురుకులాల్లో నవంబర్ 1న ఐదో తరగతి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు...
మారిటోరియం సమయంలో రుణాల వడ్డీ వసూలు అంశంపై ఇవాళ(సోమవారం) సుప్రీంకోర్టు లో విచారణ జరిగింది. దీనికి సంబంధించి అదనపు అఫిడవిట్లు దాఖలు చేయడానికి ఆర్బిఐ, కేంద్రానికి సుప్రీంకోర్టు ఒక వారం సమయం మంజూరు చేసింది. రియల్ ఎస్టేట్ అసోసియేషన్లు, విద్యుత్ ఉత్పత్తిదారులు లేవనెత్తిన సమస్యలను కూడా పరిశీలించాలని కేంద్రం, ఆర్బీఐని ఈ స
ఇండియాలో అవినీతికి పాల్పడుతూ బ్యాంకులకు, ఇతర ఆర్ధిక సంస్థలకు కుచ్ఛు టోపీ పెట్టి విదేశాలకు చెక్కేసిన ఫ్రాడ్ స్టర్లను నేపథ్యంగా తీసుకుని నెట్ ఫ్లిక్స్ రూపొందించిన 'బ్యాడ్ బాయ్ బిలియనీర్స్' సిరీస్ కి బ్రేక్ పడింది..