తెలుగు వార్తలు » SBI Shock To Customers
ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా తన కస్టమర్లకు శుభవార్త అందించింది. తాజాగా ఏటీఎం క్యాష్ విత్డ్రా సేవల్లో పలు మార్పులును తీసుకొచ్చింది.
దేశ రాజధాని ఢిల్లీలో ఎస్బీఐ కార్డులను క్లోనింగ్ చేసి ఖాతాదారుల సొమ్మును అకౌంట్ నుంచి కొల్లగోట్టినట్లు పలు కంప్లయింట్లు రావడంతో ఎస్బీఐ మిగతా ఖాతాదారులకు హెచ్చరికలు జారీ చేసింది. కార్డులు క్లోనింగ్ ద్వారా డబ్బులు కోల్పోయినవారికి తిరిగి సొమ్మును రీఫండ్ చేస్తామన్నారు. మరోవైపు మిగిలిన ఖాతాదారులు ఈ విషయంలో చాలా జాగ్
SBI Bank Customers Alert: ప్రభుత్వ రంగ బ్యాంక్ ‘స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా’ తన కస్టమర్లకు హెచ్చరికలు జారీ చేసింది. కేవైసీ ప్రక్రియను ఫిబ్రవరి 28లోగా అప్డేట్ చేసుకోవాలని.. లేదంటే బ్యాంకింగ్ సర్వీసులకు ఆటంకం కలుగుతుందని సంస్థ సూచించింది. పాస్పోర్ట్, ఓటర్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఎన్పీఆర్ లెటర్లలో ఏదై�
బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా తన ఖాతాదారులకు మరోసారి షాక్ ఇచ్చింది. సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తూ.. కొత్త వాటిని నవంబర్ 1 నుంచి అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే వివిధ డిపాజిట్లపై వడ్డీ రేట్లు తగ్గించిన ఎస్బీఐ.. తాజాగా తీసుకున్న ఈ నిర్ణయంతో డిపాజిట్ దారులకు షాక్ తగినట్లేనని చెప్పా�
ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా తన కస్టమర్లకు శుభవార్త అందించింది. ఎప్పటికప్పుడు వివిధ రకాల సేవలతో జనాలను ఆకర్షించే ఎస్బీఐ తాజాగా ఏటీఎం క్యాష్ విత్డ్రా సేవల్లో అనేక మార్పులు తెచ్చింది. ఇకపై డెబిట్ కార్డు ప్రాతిపదికన రోజుకు రూ.20,000 నుంచి రూ. లక్ష వరకు విత్ డ్రా చేసుకోవచ్చు. అంతేకాకుండా నెలకు 8 నుంచి 10 వరక�