తెలుగు వార్తలు » SBI New Rules
ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా తన కస్టమర్లకు శుభవార్త అందించింది. తాజాగా ఏటీఎం క్యాష్ విత్డ్రా సేవల్లో పలు మార్పులును తీసుకొచ్చింది.
ఏటీఎం మోసాలను అరికట్టేందుకు ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా కొత్త విధానానికి శ్రీకారం చుట్టనుంది. కొత్త సంవత్సరం 2020 నుంచి ఇకపై ఎస్బీఐ ఏటీఎంల నుంచి డబ్బులు విత్డ్రా చేయాలంటే వన్ టైమ్ పాస్ వర్డ్(ఓటీపీ) తప్పనిసరిగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ కొత్త రూల్ జనవరి 1వ తేదీన అమలులోకి రానుంది. దేశవ్యాప్తంగా ఉన్న ఎ
మీకు ఎస్బీఐ అకౌంట్ ఉందా..? అందులో మినిమమ్ బ్యాలన్స్ ఉంచుతున్నారా.? అసలు ఎంత ఉందో చెక్ చేసుకోండి. ఒకవేళ లేకపోతే ఖచ్చితంగా భారీ పెనాల్టీలు తప్పవు. ప్రభుత్వ రంగ బ్యాంకు ‘స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా’ అకౌంట్లలో కనీస నగదు నిల్వలపై కొత్త రూల్స్ను నవంబర్ 1 నుంచి అమల్లోకి తెచ్చింది. ఫిక్స్డ్ డిపాజిట్(ఎఫ్డి), రికరింగ్ డిపాజిట�
ఏటీఎంలలో పరిమితికి మించి ట్రాన్సాక్షన్స్ చేస్తే.. చార్జీల మోత మోగిపోతోంది. పరిమితి ధాటి ఎన్నిసార్లు డబ్బులు డ్రా చేస్తే అన్ని సార్లు ఛార్జీలు పడుతుంటాయి. దీంతో జనాల జేబులు ఖాళీ అవ్వక తప్పదు. ఇదిలా ఉండగా ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా మాత్రం.. మీరు ఎన్నిసార్లయినా డబ్బులు ఏటీఎం నుంచి డ్రా చేసుకోవచ్చు. ఎల�
స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ అందజేసింది. ఇకపై ఏటీఎమ్ల నుంచి నగదు విత్ డ్రా చేసేటప్పుడు రూ.2000 నోట్లు అందుబాటులో ఉండవని స్పష్టం చేసింది. క్రమేపి వాటి సంఖ్యను తగ్గిస్తామని వెల్లడించింది. అంతేకాక ఆర్బీఐ ఆదేశాల మేరకు ఎస్బీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చాలా చోట్ల ఎస్బీఐ ఏటీఎంల ను
ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా తన కస్టమర్లకు శుభవార్త అందించింది. ఎప్పటికప్పుడు వివిధ రకాల సేవలతో జనాలను ఆకర్షించే ఎస్బీఐ తాజాగా ఏటీఎం క్యాష్ విత్డ్రా సేవల్లో అనేక మార్పులు తెచ్చింది. ఇకపై డెబిట్ కార్డు ప్రాతిపదికన రోజుకు రూ.20,000 నుంచి రూ. లక్ష వరకు విత్ డ్రా చేసుకోవచ్చు. అంతేకాకుండా నెలకు 8 నుంచి 10 వరక�
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై.. పలు రకాల వార్తలు ఇప్పటికే చాలా వచ్చాయి. వడ్డీ రేట్లు, సర్వీస్ ఛార్జీలు మార్చడంపై ఇటీవలే పలు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. విత్డ్రాలు, ఏడాదికి 40 క్యాష్ డిపాజిట్స్, నెలకు ఏటీఎం ట్రాన్సాక్షన్స్ ఫ్రీ.. అనే వార్తలు జోరుగా వైరల్ అయ్యాయి కూడా. అయితే.. ఈ పుకార్లపై ఎస్బీఐ స్పందించి�