తెలుగు వార్తలు » SBI Latest Interest Rates
దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన కస్టమర్లకు ఎన్నో రకాల సర్వీసులు అందిస్తూ వస్తోంది. కరోనా వైరస్ కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్లోకి వెళ్లిపోయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చేతికి ఆదాయం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తాజాగా తన ఖాతాదారులకు గుడ్ న్యూస్ అందించ�
ఇండియాలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు ఎస్బీఐ.. రెపో ఆధారిత హోమ్ లోన్స్ వడ్డీ రేటును 30 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. దీనితో పాటు ఆస్తిని తాకట్టు పెట్టుకుని ఇచ్చే పర్సనల్ లోన్స్ పైనా వడ్డీరేట్లను 30 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. బాహ్య బెంచ్ మార్క్ వడ్డీ రేట్లను(ఈబీఆర్) మాత్రం 7.05 వద్ద స్థిరంగా ఉంచింది. పెరిగిన
ఇండియాలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు ఎస్బీఐ.. అన్ని రకాల పొదుపు అకౌంట్స్ పై 0.25 శాతం మేర ఇంట్రస్ట్ రేట్స్ తగ్గిస్తున్నట్లు వెల్లడించింది. దీంతో పొదుపు సంవత్సర ఇంట్రస్ట్ రేటు ప్రజంట్ ఉన్న 3 శాతం నుంచి 2.75 శాతానికి తగ్గిపోనుంది. కాగా ఈ నూతన వడ్డీరేట్లు 2020 ఏప్రిల్ 15 నుంచి అమలులోకి వస్తాయని ఎస్బీఐ వెల్లడించిం�