తెలుగు వార్తలు » save
Couple Donates Blood :సాధారణంగా తమ పెళ్లిరోజును భార్యాభర్తలు ఉత్సాహంగా, వేడుకగా సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ యూపీలో ఓ జంట మాత్రం అలాంటి సెలబ్రేషన్స్ కి పోకుండా ప్రాణాపాయస్థితిలో..
ఓ సామాన్యుడి కోసం ఉఫా ప్రజలంతా ఏకమయ్యారు. అతడికి విధించిన శిక్ష అన్యాయమంటూ గళమెత్తారు.. దాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు
బెంగుళూరులోని అనేక ప్రాంతాలు భారీ వర్షాలతో తల్లడిల్లుతున్నాయి. బెంగుళూరు రూరల్, అర్బన్, తుమ్ కూరు, చిక్ బల్లాపూర్, హసన్ తదితర జిల్లాల్లో చాలాచోట్ల ఇళ్లన్నీ జలమయమయ్యాయి.
భారత భూభాగంలో ప్రతి అంగుళం సురక్షితంగా ఉండేలా మోదీ ప్రభుత్వం చూస్తుందని, పూర్తి అప్రమత్తంగా ఉందని హోం మంత్రి అమిత్ షా అన్నారు. మన భూభాగాన్ని ఎవరూ ఆక్రమించుకోలేరు..
మానవత్వం ఇంకా బతికే ఉందని చెప్పడానికి ఆ ఇద్దరు పోలీసులను చూపిస్తే చాలు. వాళ్లిద్దరూ చేసిన పని చూస్తే పోలీసులపై చాలా మందిలో ఉండే చెడు అభిప్రాయం మారిపోతుంది. ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడేందుకు ఆ పోలీసులు పడ్డ తాపత్రయం చూస్తే సెల్యూట్ చేయాలనిపిస్తుంది.
ఝార్ఖండ్ లోని ఫలామూ జిల్లాలో భారీ వర్షాల వల్ల అక్కడి నదులు, వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. పాపం ! కొత్తగా పెళ్లయిన ఓ జంట కారులో తమ గ్రామానికి తిరిగి వస్తుండగా వారి వాహనం..
తమిళనాడులో ఓ యువకుడు అత్యంత సాహాసం చేశాడు. ప్రమాదవశాత్తు బావిలో పడ్డ నెమలిని కాపాడి ఒడ్డుకు చేర్చాడు. అయితే, అది మామూలు బావి కాదు.. విశాలమైన వెడల్పుతో చాలా లోతైన వ్యవసాయ బావి..అందులో దాదాపు 30 అడుగుల లోతులో నీళ్లు ఉండగా, అందులో ఉన్నవని ఎన్నో రకాల విష సర్పాలే. అందుకే, గజ ఈతగాళ్లు సైతం ఆ బావిలో దిగాలనే సాహసం చేయరు. అటువంటి బావ
కేరళలోని ఇదుక్కి జిల్లాలో ఓ ఎస్యూవీ వాహనం అతి వేగంగా వెళ్తోంది. దట్టమైన చీకటి.. అందులోనూ నిర్మానుష్యమైన అటవీ ప్రాంతం.. ఆ వాహనంలో ఏడాది వయసున్న తమ పాపతో సహా ప్రయాణిస్తోంది ఓ జంట. ఎంతో దూరం నుంచి ప్రయాణిస్తున్నారేమో.. కారులోనే కునుకు తీశారు. అయితే తమ పాప సంగతి మరిచిపోయినట్టున్నారు. వారి చేతిలోనుంచి ఆ చిన్నారి జారి ఎలా పడిప
శ్రీలంక ఆల్రౌండర్ దాసున్ శనక తమ దేశంలో ఇటీవల జరిగిన పేలుళ్ల నుంచి బతికి బయటపడ్డాడు. తన సొంతూరు నెగొంబోలో ఉన్న చర్చిలో ఎప్పుడూ ప్రార్థనలకు హాజరయ్యే శనక.. ఈస్టర్కు ముందురోజు ఎక్కువసేపు ప్రయాణంలో ఉన్న కారణంగా అలసటతో ప్రార్థనలకు వెళ్లలేకపోయానని, అదే తన ప్రాణాన్ని కాపాడిందని చెప్పుకొచ్చాడు. సెయింట్ సెబాస్టియన్ చర్చి�
జయశంకర్ భూపాలపల్లి ములుగులో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ములుగు ఎరగలి పడి ఆదివాసి గూడెం అగ్నికి ఆహుతైంది. ఈ ప్రమాదంలో 20 ఇళ్లు కాలి బూడిదయ్యాయి. ఎండవేడి ఎక్కువవడంతో కొంతమంది గాయాలపాలయ్యారు. తమ నివాసాలు కాలిపోవడంతో ఆదివాసీలు చేస్తున్న ఆర్తనాదాలు మిన్నంటాయి. ప్రభుత్వమే సహాయ, సహకారాలు అందించాలని కోరుతున్నారు. ఇళ్ల�