తెలుగు వార్తలు » Saudi Energy Minister Khalid Al-falih
లోక్సభ ఎన్నికలు ముగిసిన మరుసటి రోజే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు 8-10 పైసల మేర పెరగ్గా.. డీజిల్ ధరలు 15-16పైసల మేర పెరిగాయి. ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ డేటా ప్రకారం ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.71.12 కాగా డీజిల్ ధర రూ.66.11గా ఉంది.అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగిన�