తెలుగు వార్తలు » Saudi
సౌదీ మాజీ ఇంటెలిజెన్స్ అధికారిని చంపడానికి కెనడాకు హిట్ స్క్వాడ్ పంపినట్లు సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
కరోనా వైరస్ కారణంగా ఈ సారి సౌదీ అరేబియాలో పరిమితంగా 'హజ్' నిర్వహించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. అంటే కేవలం స్థానిక ప్రజలనే ఇందుకు అనుమతించనున్నారు. గత ఏడాది సుమారు ఇరవై అయిదు లక్షల..
సౌదీ నేతృత్వంలోని దళాలు యెమెన్పై ఎయిర్ స్ట్రైక్ చేశాయి. సౌదీకి చెందిన ఓ జెట్ విమానాన్ని కూల్చడంతో.. దాదాపు ముప్పై మందికి పైగా అక్కడి స్థానిక పౌరులు మృతిచెందారు. మరో 12 మంది గాయపడ్డారు. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి కూడా ధ్రువీకరించింది. ఈ ఘటన యెమెన్ నార్త్ ప్రావిన్స్లోని అల్ జాఫ్ ప్రాంతంలో జరిగింది. అయితే హౌతీ తిరుగు
హజ్ యాత్రలో గాయపడ్డ ముజీబ్ కుటుంబానికి సౌదీ ప్రభుత్వం ఆర్థిక సాయం చేసింది. చికిత్స కోసం రూ.95లక్షలు రిలీజ్ చేసింది. ఈ చెక్ ని తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ ముజీబ్ కుటుంబానికి అందజేశారు. శనివారం ముజీబ్ కుటుంబాన్ని కలిసిన హోంమంత్రి..అతడి ఆరోగ్యంపై వాకబు చేశారు. సీఎం కేసీఆర్ చొరవతో సౌదీ ప్రభుత్వం ఇంత పెద్ద మొత్తాన్ని ఓ వ్�
సౌదీ మహిళలపై ఈ మధ్య కాలంలో వివక్ష తగ్గుతోంది. తాజాగా సౌదీ మహిళలు స్వేచ్ఛగా ప్రయాణించే అవకాశం కల్పిస్తూ.. అక్కడి ప్రభుత్వం కొత్త సంస్కరణలు తీసుకొచ్చింది. 21 ఏళ్లు దాటిన మహిళలు పురుషుల అనుమతి లేకుండానే పాస్ పోర్టు తీసుకోవచ్చు. అంతేకాకుండా విదేశాలకు కూడా ఒంటరిగా ప్రయాణం చేయవచ్చు. కాగా, ఈ నిర్ణయానికి చాలామంది మద్దతు తెలుప�
సౌదీలోని తాయిఫ్ పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మరణించిన కేరళకు చెందిన అబూబాకర్ కోయా కుటుంబానికి రూ.36.15 లక్షల పరిహారం ఆ రాష్ట్ర ప్రభుత్వం అందించింది. కాని తెలంగాణ సిద్దిపేట జిల్లాలోని సీతారాంపల్లికి చెందిన కుక్కల శ్రీనివాస్ కూడా ఇక్కడే ఓ రోడ్డు ప్రమాదంలోనే మరణించారు. కాని ఆయన కుటుంబానికి ఒక్క పైస�
న్యూజిలాండ్లోని మసీదులలో శుక్రవారం జరిగిన మారణహోమంలో 49మంది మృతి చెందగా, మరో 48మంది తీవ్ర గాయాలతో ప్రాణాల కోసం పోరాడుతున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. అయితే ఈ దాడిలో మరణించిన వారిలో చాలామంది దక్షిణ ఆసియా దేశాలకు చెందిన వారే ఉన్నారని ఆయా ప్రభుత్వాలు అధికారికంగా వెల్లడించాయి. ఈ క్రమంలో దాడి తరువాత భారత్�